Hyderabad | హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బహదూర్పురాలో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగుర్ని నార్కొటిక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4లక్షల విలువైన 34 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసు�
Rajendra Prasad | రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్స్ కేసులో తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు రాజేంద్ర ప్రసాద్ పాకాల లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన రూ. 10 కోట్ల దావా.. మొత్తంగా రూ. 160 కోట్�
Hyderabad | హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానందతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా హోటల్ ఆపర
ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితుడిగా ఉన్న సినీ దర్శకుడు క్రిష్ గచ్చిబౌలి పోలీసుల విచారణకు శుక్రవారం హాజరయ్యారు. పరీక్షల కోసం అతడి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు తరలించిన పోలీసులు ఫలిత
గచ్చిబౌలి రాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వ్యాపార, సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ ప�
Krish Jagarlamudi | గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డ్రగ్స్ పె�
స్టార్ హోటల్ను అడ్డాగా చేసుకొని డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్న ఓ ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సోమవారం మీడియాకు వివరి
Drugs Parcel | సైబర్నేరగాళ్లు రోజురోజుకీ తెలివిమీరుతున్నారు. ఒకప్పుడు బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పంథా తొక్కుతున్నారు. సమాజంలో ఉన్న కరెంట్ టాపిక్ను ఆసరాగా చేసుకుని మోసా�
Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో లావణ్య కీలకం కావడంతో ఆమె బ్యాక్గ్రౌండ్తో పాటు.. సినీ ఇండస్ట్రీ�
Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. గోవా నుంచి డ్రగ్స్ తీస
వరలక్ష్మీ శరత్కుమార్, అవికాగోర్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ హాట్స్టార్లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బుధ
గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు పేషీకి హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి.. మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ కథనం ప్రకారం.. మాసబ్ట్యాంక్ ఫస