ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎదగాలని డీఎస్పీ ఆదినారాయణ అన్నారు. డ్రగ్స్, అవినీతి నిరోధంపై చుంచుపల్లి మండలం రామ్ నగర్లోని ఎస్ ఆర్ డీ జీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానిక
ఓఆర్ఆర్ను అడ్డగా చేసుకొని డ్రగ్ విక్రయాలకు ప్రయత్నిస్తున్న ముఠాను మోకీల పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ బృందంతో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఓ రైల్వే ఉద్యోగి ఉండడం సంచలనంగా మారింది. రైల్వేలో స�
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సింది నేటితరం విద్యార్థులని, వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్ స్పెషల్ డీఎస్పీ కే నర్సింగ్ రావ
విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలని అలాగే ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం, సీఐ రవికుమార్ అన్నారు.
మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రూ.9లక్షల విలువైన 76.77గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీకుష్ను రెండు కేసుల్లో స్వాధీనం చేసకున్నారు.
హైదరాబాద్ శి వారులోని ఫామ్హౌస్లో నిర్వహించిన పార్టీలో ఏపీలోని ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఎంపీ పుట్ట మహేశ్కుమార్యాదవ్తో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే, మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వగా ముగ్గురిని రిమా�
Telangana | రాష్ట్రంలో డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతున్నది. మునుపెన్నడూ లేనివిధంగా గత రెండేండ్లలో ఇది మరింత ముదిరి విశృంఖల రూపం దాల్చడంతో సింథటిక్ డ్రగ్స్కు తెలంగాణ హాట్స్పాట్గా మారిందని ఈ ఏడాది జనవర�
గ్రేటర్ పరిధిలోని వేర్వేరు చోట్ల గంజాయి, ఓజీ కుష్, బంగ్ వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఏడుగురిని ఆబ్కారీ శాఖకు చెందిన ఎస్టీఎఫ్ పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. నిందితుల వద్ద నుంచి 5.4గ్రాముల విదేశ
ఉన్నత విద్య కోసం విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కావడంతో పాటు వాటి విక్రయానికి పాల్పడిన ఇద్దరు యువకులను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి
యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోకుండా వీటికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పిలుపు �
Hyderabad | హైదరాబాద్లోని పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఐదుగురు విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. నాగార్జున సర్కిల్ దగ్గర ఐదుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసు�
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థా
Drugs Smugglers | తెలంగాణ ఈగల్ టీమ్ రాజస్థాన్ వెళ్లి వస్తూ డ్రగ్స్ తీసుకొస్తున్న నిందితుడు రాజేందర్ను పక్కా సమాచారంతో పేట్బషీరాబాద్ పోలీసులతో కలిసి పట్టుకుంది. నిందితుడి నుంచి 10మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తు�