రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కట్టడికి నిరంతరం దాడులు చే యాలని ఎైక్సెజ్ కమిషనర్ ఈ శ్రీధర్ సంబంధిత పోలీసులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఎైక్సెజ్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూల
పెరుగుతున్న రోగాలు, తగ్గుతున్న వ్యాధి నిరోధకత కారణంగా మొండి వ్యాధులపై సమర్థవంతంగా పనిచేసే ఔషధాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రోగ కారకాలపై నేరుగా పనిచేసే డ్రగ్ డిస్కవరీపై సెంటర్ ఫర్ సెల్యూలర్ �
మార్ఫిన్ కంటే వంద రెట్లు, హెరాయిన్ కంటే 50 రెట్లు అధికంగా ప్రభావం చూపే ఫెంటానిల్ అనే డ్రగ్ను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గురువారం సీజ్ చేశారు.
డ్రగ్స్ పార్టీపై టీనాబ్ అధికారులు దాడి చేసి.. ఇద్దరు మాదకద్రవ్యాల విక్రేతలతో పాటు 12 మంది వినియోగదారులను పట్టుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు టీనాబ్ ఎస్సీ సునీత�
వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న స్కూటీని పట్టుకుని తనిఖీ చేయగా 50 గ్రాముల డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీ�
డ్రగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు.. మేము అమాయకులం.. అంటూ టీనాబ్ విచారణలో కొందరు డ్రగ్ వినియోగదారులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలతో అధికారులు విస్మయం చెందుతున్నారు.
అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్లతో చేతులు కలిపి, డ్రగ్ కొరియర్గా మారిన రాజస్థాన్కు చెందిన ఒక హోంగార్డుతో పాటు కామారెడ్డికి చెందిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కొన్నేండ్లుగా గంజాయి దందా చేస్తున్నారు. ఈ గ్యాంగ్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీ న్యాబ్) అరెస్టు చేసింది. డ్రగ్స్ దందాతో సంపాదించిన రూ. 4 కోట్ల విలువైన ఆస్తు�
శరీరంలోని ఏ ఒక్క భాగం కూడా బయటకు కనబడనీయకుండా ముసుగు దొంగ డ్రెస్సింగ్.. తాను ఉంటున్న ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్కచోట కూడా తన వాహనం ఆపకుండా.. ఏ ఒక్కరిని కూడా పలుకరించకుండా.. తనదైన శైలిలో పాస్టర్ ముసుగు వేసు