డ్రగ్స్ పార్టీపై టీనాబ్ అధికారులు దాడి చేసి.. ఇద్దరు మాదకద్రవ్యాల విక్రేతలతో పాటు 12 మంది వినియోగదారులను పట్టుకున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు టీనాబ్ ఎస్సీ సునీత�
వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న స్కూటీని పట్టుకుని తనిఖీ చేయగా 50 గ్రాముల డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీ�
డ్రగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు.. మేము అమాయకులం.. అంటూ టీనాబ్ విచారణలో కొందరు డ్రగ్ వినియోగదారులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలతో అధికారులు విస్మయం చెందుతున్నారు.
అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్లతో చేతులు కలిపి, డ్రగ్ కొరియర్గా మారిన రాజస్థాన్కు చెందిన ఒక హోంగార్డుతో పాటు కామారెడ్డికి చెందిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కొన్నేండ్లుగా గంజాయి దందా చేస్తున్నారు. ఈ గ్యాంగ్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీ న్యాబ్) అరెస్టు చేసింది. డ్రగ్స్ దందాతో సంపాదించిన రూ. 4 కోట్ల విలువైన ఆస్తు�
శరీరంలోని ఏ ఒక్క భాగం కూడా బయటకు కనబడనీయకుండా ముసుగు దొంగ డ్రెస్సింగ్.. తాను ఉంటున్న ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్కచోట కూడా తన వాహనం ఆపకుండా.. ఏ ఒక్కరిని కూడా పలుకరించకుండా.. తనదైన శైలిలో పాస్టర్ ముసుగు వేసు
డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకోవడంలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్ పెడ్లర్స్పై పీడీ యాక్టు నమోదు చేస్తున్నా
డార్క్నెట్ ఆధారంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 15 వేల ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 2.3 కిలోల గ
బ్లడ్ క్యాన్సర్' చికిత్స నిమిత్తం డాక్టర్ సిడ్నీ ఫార్బర్ 75 ఏండ్ల కిందట పరిశోధనలు చేశాడు. ఫార్బర్ అవసరాలు, ఆలోచనలకనుగుణంగా డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు మెతోట్రెక్సేట్ ఔషధాన్ని అభివృద్ధి చేశాడు.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..అమెరికా మార్కెట్లోకి గుండె కండరాల్లోని రక్త ప్రవాహాన్ని నియంత్రించే రెగాడెనోసన్ ఇంజెక్షన్ను విడుదల చేసింది.
ఒకసారి హార్ట్ అటాక్కు గురైనవారు అతి తక్కువకాలం బతికే అవకాశం ఉంటుంది. వీరిలో గుండె వైఫల్యం చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది. అయితే, హార్ట్ ఫెయిల్యూర్కు చెక్పెట్టే డ్రగ్ను న్యూజిలాండ్లోని ఆక్లాండ్ �
అధిక బరువు ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్ని తగ్గించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఔషధాలు లేవు. కొన్ని రకాల సర్జరీలు ఉన్నా అవి ప్రాణాలకు ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్.. మూత్ర వ్యాధిని నయం చేసే ‘ఫెసోబిగ్' జనరిక్ విడుదల చేసింది. ఫెసోటెరోడైన్ ఫుమరేట్ ట్యాబ్లెట్కు జనరిక్ వెర్షన్గా విడుదల చేసిన ఈ ట్యాబ్లెట్లు అత్య�