కాలేయ సంబంధ అలగిలె సిండ్రోమ్ను నయం చేసే మందును అమెరికాలోని యూఎస్లోని సాన్ఫర్డ్ బర్న్హామ్ మెడికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కనిపెట్టారు.
‘మత్తు’కు మూకుతాడు వేసుందుకు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ) అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్ నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు హైదరాబాద్లో విక్రయి�
హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ను కట్టడి చేసేందుకు నిఘా పెంచారు. ప్రతి సమాచారాన్ని సీరియస్గా తీసుకుంటున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అరెస్టయిన నందు వ్యవహారం తవ్వినకొద్దీ బయటపడుతున్నది. పూర్తిపేరు నందు కుమార్ కోరె. అతడు హోటల్ యజమానిగా మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు.
ముంబైలో రూ.500 కోట్ల విలువైన కొకైన్ను ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. నవీ ముంబై సమీపంలోని శేవా పోర్టులో 50 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
అహ్మదాబాద్, సెప్టెంబర్ 9: పశ్చిమబెంగాల్లోని కోల్కత్తా పోర్టుకు సమీపంలో 39.5 కిలోల హెరాయిన్ లభ్యమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 197.8 కోట్లు ఉంటుందని అంచనా. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీ
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.ల�
ఢిల్లీ పోలీసులు భారీ డ్రగ్ రాకెట్ను భగ్నం చేశారు. మహదేవ్చౌక్ షాబాద్లో డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని (57) అరెస్ట్ చేసి రూ 5 కోట్ల విలువైన రెండు కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ
డ్రగ్స్.. యువతను జీవితాన్ని నిలువెల్లా నాశనం చేస్తోంది. సరదాగా అలవాటు చేసుకొని చివరకు మత్తు పదార్థాలు లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తున్నారు. మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలువైన శక్తిని నిర్వీర్యం �
మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది. సప్లయర్ తోపాటు ముగ్గురు డ్రగ్స్ వినియోగదారులు అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక యంత్రాంగం ఈ ముఠా చుట్టూ ఉచ్చు బిగించిన సమయంలో డ్రగ్స్కు బానిసగా మారి ప్రాణాలు కో�
హైదరాబాద్ లూసెంట్ ఫ్యాక్టరీలో ట్రమడాల్ తయారీ బెంగళూరు ఎన్సీబీ దాడిలో గుట్టురట్టు.. ఐదుగురి అరెస్టు జిన్నారం, మార్చి 21: హైదరాబాద్లో భారీ డ్రగ్స్ తయారీ బండారం బద్దలైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం �
నర్సాపూర్,ఫిబ్రవరి5: మత్తుపదార్థాల నిర్మూలన అందరి బాధ్యత అని సీఐ షేక్ లాల్ మదార్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో గుడుంబా, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై పో