పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, సరఫరా జరగకుండా నిర్వహించిన ‘ఆపరేషన్ డ్రగ్స్' సక్సెస్ అయినట్లు అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధిక�
జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో �
అర్హత లేకుండా చికిత్స చేయడంతో పాటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండానే ఔషధాలు విక్రయిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్పై డీసీఏ అధికారులు దాడులు జరిపారు. అనుమతి లేకుండా విక్రయిస్తున్న 17 రకాల �
వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో మందులను దొడ్డిదారిన కాజేసిన ఉద్యోగి తలకోటి నాగేందర్పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో సుమారు రూ. 81 వేల విలువైన మందులను
చట్ట విరుద్ధంగా ఎవరైనా బ్లడ్ బ్యాంక్లను నిర్వహించినా, లేక అక్రమాలకు పాల్పడినా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బీవీ కమలాసన్రెడ్డి హెచ్చర�
నగరంలో నకిలీ ఔషధాల తయారీ కలకలం సృష్టిస్తున్నది. కొన్ని కంపెనీలు ఆహార ఉత్పత్తుల తయారీ కోసం అనుమతులు తీసుకుని నకిలీ ఔషధాలు తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు కొన్ని రోజులు�
అనుమతులేమో ఆహార ఉత్పత్తుల తయారీకోసం తీసుకున్నారు. కాని అక్కడ తయారు చేసేవి మాత్రం నరాల వ్యాధిగ్రస్తుల చికిత్సకు వినియోగించే ఔషధాలు. కొంత కాలంగా నడుస్తున్న ఈ నకిలీ మందుల తయారీ రాకెట్ను డ్రగ్ కంట్రోల్ �
శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులుగా 16 మందిని నియమించినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, �