Kerala floods Hero Lost Life | వరదల్లో చాలా మందిని కాపాడిన వీరుడు, ఒక రైతును కాపాడేందుకు తన లైఫ్ జాకెట్ ఇచ్చాడు. ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మూడు రోజుల గాలింపు తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.
Diaper Saves Baby | తల్లి చేతిలో ఉన్న పసిబిడ్డను ఒక కోతి లాక్కెళ్లింది. ఆ శిశువును బావిలో పడేసింది. అయితే ఆ చిన్నారి నీటిలో మునిగిపోకుండా డైపర్ కాపాడింది. పది నిమిషాలు బావిలో ఉన్న ఆ పసిబిడ్డను గ్రామస్తులు బయటకు తీశా
Youth | శివ సాయి సింగరాయ వాగులో స్నేహితులతో కలిసి స్నానం చేసే క్రమంలో లోతైన ప్రదేశంలో మునిగిపోయాడు. వాగులో స్నానం చేస్తున్న వారు ఈ విషయాన్ని గమనించి శివసాయిని బయటికి తీసే లోపే అతడు మృతి చెందాడు.
Sisters Swept Away In Ganga | నదిలో మునిగిపోతున్న తమ్ముడ్ని చూసి అక్కాచెల్లెళ్లు ఆందోళన చెందారు. వెంటనే నదిలోకి దూకి తమ్ముడ్ని ఒడ్డుకు తోసి కాపాడారు. అయితే నదీ ప్రవాహంలో వారిద్దరూ కొట్టుకుపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు
Constable Saves Two Children | బీచ్లో ఈత కొడుతున్న ఇద్దరు పిల్లలు, అలల ధాటికి సముద్రంలోకి వెళ్లి మునిగిపోసాగారు. గమనించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆ ఇద్దరు పిల్లలను కాపాడాడు (Constable Saves Two Children). ఈ వీడియో క్లిప్
Hyderabad | లండన్లోని ఓ బీచ్లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆ�
అంతసేపు తోటి మిత్రులతో కలిసి సరదాగా గడిపిన చిన్నారుల జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నది. మేకలు కాసేందుకు వెళ్తున్న సురేఖ(28)తో కలిసి ఆమె కొడుకు విజయ్ (8), అక్క కూతుళ్లు లఖిత(7), మమతతోపాటు ఇంటి సమీపంలోని వెంకట�
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలో వాటిల్లే ముంపుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరుగనుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావాలు, ఇతర రాష్�
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
మానసిక సమస్యలతో ఓ యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ కథనం ప్రకారం.. అబ్దు
ఆంధ్ర ప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వర్షాలు, వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగుతోంది. దిగువన డ్యామ్ నిర్మాణంతో కాపర్ డ్యామ్, స్పిల్ వే వల్ల బ్యాక్ వాటర�
Teenagers drowned | స్నానం చేసేందుకు సరస్సులోకి వెళ్లి ఏడుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన హిమాచల్ప్రదేశ్లోని ఉనా జిల్లాలో చోటుచేసుకున్నది. గోవింద్ సాగర్లో మునిగి మృతి చెందిన వారిని పంజాబ్కు చెందిన వార�
తెలంగాణ ‘సింగిల్ ఇంజిన్' సర్కార్ పాలనలో ఆర్థికంగా దూసుకుపోతుంటే.. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ సొంత రాబడులతో దూసుకుపోతుంటే బీ�