నాలాలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. లంగర్హౌస్ ఫైర్ స్టేషన్ ఫైర్ అధికారి దత్తు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం మధ్యాహ్నం లంగర్హౌస్ మొఘల్ కా నాలాలో ఓ వ్యక్తి పడి ఉన్నట�
వర్షాలతో ఆందోళన వద్దు.. అండగా మేమున్నామని వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని.. మ�
వరద బాధితులకు డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది అండగా నిలుస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఈ బృందాలు రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యాయి. కాలనీలు, ఇండ్లు ఉన్న ప్రాం తాల్లో వరద నీరు తొలగిస్తు
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించే అధికారులను చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ కల�
అప్పటిదాకా ఆడుకుం టూ కనిపించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెరువులో మునిగి మృత్యు ఒడికి చేరారు. వివరాలు.. పూ సాల గ్రామానికి చెందిన గుర్రాల ప్రశాంత్-అక్షిత దంపతులకు కూతుళ్లు సాన్వి (5), అనుశ్రీ (3) ఇద్దరు కూతుర్ల�
ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ రూ.850 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంత్�
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు ఉన్న ప్రాంతాల్లో ముంపు నివారణకు జీహెచ్ఎంసీ డ్రైన్ బాక్స్ నిర్మాణాలు చేపడుతుందని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మైలార్దేవ్పల్లి డివ�
ముంపు సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో కొన్ని సంవత్సరాల నుంచి ముంపు సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి సబితారెడ్డి �
Maneru Accident | మానేరు వాగులో విద్యార్థులు గల్లంతైన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయాన్నే ఘటన గురించి జిల్లా కలెక్టర్ ఎస్పీతో
Childrens Died | గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో పండగ పూట విషాద ఘటన జరిగింది. నీటి గుంతలో ఆడుకునేందుకు దిగి నీటమునిగి పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.