Crime news | కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
వెళ్లిన ఓ మనుమడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు !! నీటిలో కొట్టుకుపోతున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చ�
చిత్తూరు జిల్లాలో | చిత్తూర్ జిల్లా శాంతిపురం మండలంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి 12 ఏండ్లలోపు అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
అమరావతి : ఏపీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం చోటుచేసుకున్న విషాద సంఘటనల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం వద్ద ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలత�
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ఈ �