Telangana Secretariat | తెలంగాణ సచివాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సచివాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Drones: డ్రోన్ల వినియోగంపై సైనికులకు శిక్షణ ఇస్తోంది ఇండియన్ ఆర్మీ. ప్రతి సైనికుడు డ్రోన్ల వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
Nude Gang | దుస్తులు లేని వ్యక్తులు మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. నిర్జన ప్రాంతాలకు వారిని ఈడ్చుకెళ్తున్నారు. దీంతో ‘న్యూడ్ గ్యాంగ్’ పట్ల మహిళలు భయాందోళన చెందుతున్నారు. నాలుగు సంఘటనలు జరుగడంతో పోలీసులు డ్�
Maneru Flood | గేదెలను మేపేందుకు రైతులు మార్గమధ్యలో ఉన్న వాగు అవతలి వైపు వెళ్లారు. అయితే మానేరు ఉప్పొంగి వరద ప్రవాహం పెరుగడంతో రైతులు అక్కడే చిక్కుకున్నారు. వాగు అవతలి వైపు చిక్కుకున్న రైతులకు రెస్య్కూ టీం డ్రోన�
Russia attack | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్నాయి. అయినా ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా రష్యా సైన్యం ఉక్రెయిన్పై 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో �
Anil Chauhan: విప్లవాత్మకమైన రీతిలో ఆర్మీ డ్రోన్లను వాడుతున్నట్లు త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ వాడిన డ్రోన్లు భారతీయ సైనిక, పౌర కేంద్రాలకు ఎటువంటి న
Russia attack | రష్యా- ఉక్రెయిన్ (Russia vs Ukraine) దేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను, పౌరులను కోల్పోయాయి.
Iran Drones : ఇజ్రాయిల్కు చెందిన 200 యుద్ధ విమానాలు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రైజింగ్ లయన్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఆ విమానాలు 100 ప్రదేశాల్లో సుమారు 330 బాంబులను జారవిడిచాయి.
డ్రోన్లతో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు ఉక్రెయిన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. డ్రోన్లను కూల్చడానికి సైన్యానికి బదులుగా స్వచ్ఛంద కార్యకర్తలను వినియోగించుకోవాలని నిర్ణ
భారత్-నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న బీహార్లోని పలు జిల్లాల్లో డ్రోన్లు అలజడి సృష్టించాయి. సోమవారం రాత్రి 15-20 డ్రోన్లు భారత గగనతలంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో మంగళవారం బీహార్ పోలీసులు హై అలర్ట్ ప్రకట�
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక దాడుల్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సత్తా చాటాయి. 600కుపైగా పాకిస్థాన్ డ్రోన్లను ఇవి కూల్చివేశాయి. భారత రక్షణ స్థావరాలకు ఎల�
దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది.