Drones | అమెరికా సర్కారు (US Govt) లో కీలక బాధ్యతలు నిర్వహించే ఇద్దరు నేతల నివాసాలపై డ్రోన్లు (Drones) సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ల నివాసాల పర�
శంషాబాద్ ఎయిర్పోర్టు లో 42లక్షల విలువైన డ్రోన్లను తీసుకువస్తున్న ముగ్గురు ప్రయాణికులను ఎయిర్పోర్టులో ఆరెస్టు చేశారు. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన మహ్మద్, తాజ్�
Azerbaijan: ఇరాన్ బోర్డర్ దేశమైన అజర్బైజాన్లోని నక్చివాన్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టుపై ఇవాళ ఓ డ్రోన్ పడింది. బోర్డర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఆ పట్టణం ఉన్నది. డ్రోన్ల విషయంలో ఇరాన్ అంబాసిడ�
Iran's Drones Hit Saudi Oil Refinery | సౌదీ అరేబియాలో కీలకమైన అరామ్కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. దీంతో రాస్ తనూరాలోని చమురు శుద్ధి కర్మాగారం నుంచి దట్టంగా పొగలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఆయిల్ రిఫైనరీ ప్లాం�
అమెరికా సైనిక హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో తన రక్షణ సామర్థ్యం గురించి ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. భూ ఉపరితలం, సముద్రంపై నుంచి ప్రయోగించగల వెయ్యి డ్రోన్లను సిద్ధం చేసినట్లు ఇరాన్ సైన్యం శుక్రవారం
వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడికి ముందు ఈ ఉగ్ర ముఠా భారీ ఆయుధాలతో కూడిన డ్రోన్లతో రద్దీ ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్రణాళిక ర�
iPhones | శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం రాత్రి సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అబుదాబి నుంచి వచ్చిన ఓ ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. 3 కోట్ల విలువ చేసే ఐఫోన్లు, �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నిర్వహించే రోడ్షోలో సెక్యూరిటీ కోసం డ్రోన్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నగర పోలీస్ కమిషనర్ సజ్జన�
జీపీఎస్, ఇంటర్-డ్రోన్ కమ్యూనికేషన్, సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్ సాయం లేకుండానే స్వతంత్రంగా ఎగిరే డ్రోన్ల సాంకేతికతను ఐఐటీ-బాంబే పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రత్యేకంగా అమర్చిన కెమెరాల సాయంత�
హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కానీ వరద విపత్తులో హైడ్రా పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మూసీ ఉగ్రరూపం దాల్చి
Denmark Drones: డెన్మార్క్లో డ్రోన్లు కలవరం సృష్టిస్తున్నాయి. దేశంలోని విమానాశ్రయాల వద్ద డ్రోన్లు అకస్మాత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో అనేక చోట్ల ఎయిర్స్పేస్ ఆందోళనకరంగా మారింది.
Telangana Secretariat | తెలంగాణ సచివాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సచివాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Drones: డ్రోన్ల వినియోగంపై సైనికులకు శిక్షణ ఇస్తోంది ఇండియన్ ఆర్మీ. ప్రతి సైనికుడు డ్రోన్ల వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.