భారత్-చైనా సరిహద్దులో సంక్షోభ వాతావరణం నెలకొన్నది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
వ్యవసాయ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించి లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర సర్కారు ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రొటోవేటర్లువంటివి అందించగా, తాజాగా డ్�
సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శాస్త్రవేత్తలు తెరలేశారు. భవనాలు నిర్మించేందుకు డ్రోన్ ఆధారిత 3డీ ప్రింటర్ను రూపొందించారు. అవి గాలిలో చక్కర్లు కొడుతూనే సిమెంట్, ఇటుక, కంకర వంటి పదార�
వీలైనంత త్వరగా రైతులకు డ్రోన్లు అందజేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సూచించారు. శనివారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీని ఆయన సందర్శించారు.
తూప్రాన్/మర్కూక్, ఆగస్టు 26 : గ్రామకంఠంలోని భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం డ్రోన్ ద్వారా సర్వేకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సర్వేను ప్రారంభించారు. మెదక్ జ�
ప్రతిపాదనకు డీఏసీ సమావేశం గ్రీన్సిగ్నల్ జాబితాలో డ్రోన్లు,బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు న్యూఢిల్లీ, జూలై 26: రక్షణ బలగాల కోసం రూ.28,732 కోట్ల విలువైన డ్రోన్లు, అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైడ్ల�
డ్రోన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఏ ఒక్క పనికో పరిమితం కావడం లేదు. ఫొటోగ్రఫీతో మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ విభిన్న రంగాలకు అత్యవసరంగా మారింది. డ్రోన్లను వైద్య, వ్యవసాయ రంగం,
శంషాబాద్ రూరల్ : మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు ఉత్తర భాగంలో డ్రోన్లు సంచరించినట్లు ఎయిర్పోర్టు సేక్యూరిటీ అధికారులు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు క�
పేర్లు సూచించాలని నెటిజన్లను కోరిన ఆనంద్ మహీంద్రా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:డ్రోన్లు జనజీవితంలో భాగమైపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వాటి ప్రాముఖ్యత పెరిగింది. పంటల సేద్యానికి ఉపయోగించే డ్రోన్లకు ఓ చ