Jagannath Temple | ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగిరింది. సుమారు అరగంట పాటు అక్కడ తిరిగింది. దీంతో ఈ సంఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Viral video | మనుషులు బాధ్యతారాహిత్యంగా వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. ఇలాంటి చర్యలవల్ల వన్యప్రాణులకు హాని జరుగుతుంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
పెండ్లి వేడుక అంటే ప్రతిదీ ప్రత్యేకమే. అమ్మాయి, అబ్బాయి అలంకరణ నుంచి వేదిక, భోజనాల దాకా తమకంటూ ఓ స్పెషాలిటీ ఉండాలని భావిస్తారు పెండ్లివారు. ఆ సంబురాలు అంబరాన్నంటేలా రకరకాల తారాజువ్వలూ పేలుస్తుంటారు. కాన�
వికారాబాద్ జిల్లా తాండూరు రూపురేఖలు మార్చే అమృత్ 2.0లో భాగంగా డీటీసీపీ, సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న మాస్టర్ ప్లాన్ సర్వేలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ నెల 1న డ్రోన్ ద్వారా ఈ సర్వే ప్రార�
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 9 నెలల్లోనే సుమారు 188 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా.. కాకులు దూరని కారడవిలోనూ భద్రతా దళాలు లక్ష్యాన్ని ఛేదించగలిగాయి.
Massive Student Protest | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి
Army's tactical drone | భారత ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్వోసీ)ను దాటింటి. పాకిస్థాన్లో అది ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ డ్రోన్ను పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుం�
టెక్నాలజీని వాడుకోవడంలో సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సవాలుగా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వినూత్న రీతిలో డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చా�
ఇరాన్ (Iran) అన్నంత పనీ చేసింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్పై (Israel) దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రో�
శివరాత్రి సమీపిస్తున్న వేళ శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరవేసి వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటనను గుర్తించిన సెక్యూరిటీ వారిని అదుపులోకి తీసుకొని
Drishti 10 Starliner: దృష్టి 10 స్టార్లైనర్ను ఇవాళ ఆవిష్కరించారు. హైదరాబాద్లోని అదానీ డిఫెన్స్ కంపెనీలో ఆ డ్రోన్ను ప్రజెంట్ చేశారు. నేవీ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ఆ డ్రోన్ను ఆవిష్కరించారు. 36 గంటల పాటు ఏకంగా
భువనగిరి ప్రభుత్వ ఏరియా దవాఖాన నుంచి బీబీనగర్ ఎయిమ్స్కు అధునాతన పద్ధతిలో మెడిసిన్ను తరలించేందుకు విమానం ఆకారంలో డ్రోన్ తయారు చేసి ట్రయల్ నిర్వహించారు.
Drone Recovered | పాక్ సరిహద్దుల్లోని గ్రామంలో బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది సోమవారం రోడన్వాలా ఖుర్ద్ పొల్లాల్లో డ్రోన్తో పాటు హెరాయిన్ ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో బీఎస్ఎఫ్ అధికారులు సోద�
‘మేకిన్ ఇండియా’ అంటూ హోరెత్తిస్తారు. అయితే, కీలకమైన కాంట్రాక్ట్లను మాత్రం విదేశీ కంపెనీలకే ఇస్తారు. నిన్న వందేభారత్ రైళ్ల కాంట్రాక్ట్ రష్యాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రెడేటర్ డ్రోన్స్ కాంట్రాక్ట్ అమె
లండన్: గాలిలో ఏకధాటిగా ఏడాదికిపైగా ఎగురగల అధునాతన డ్రోన్ను లండన్కు చెందిన బీఏఈ సిస్టమ్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. సౌరశక్తితో నడిచే ఈ డ్రోన్ ఏకంగా 70 వేల అడుగుల ఎత్తులో ఎగురగలదని కంపెనీ తెలిపింద�