BSF | పాక్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలో డ్రోన్ను బలగాలను కూల్చివేసి, ఆ తర్వాత
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డ్రోన్ ద్వారా ఔషధాలను సరఫరా చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికార్ట్, టీశా అనే స్టార్టప్ కంపెనీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుండగా.
Drone | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్సర్లోని రానియా సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఓ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
Gurdaspur | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్
Victoria Memorial | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. విక్టోరియా హాల్ వద్ద డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది
ప్రయాణికులను మోసుకెళ్లగలిగే డ్రోన్ను మహారాష్ట్రలోని పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ డ్రోన్కు వరుణ అని పేరు పెట్టారు. భారత నావికా దళం కోసం తయారుచేసిన ఈ
జగిత్యాల జిల్లాలో హరిత వనాలను పెంచేందుకు అటవీ అధికారులు డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. జగిత్యాల అర్బన్ మండలంలోని అంబర్పేట శివారు అటవీ, గుట్ట ప్రాంతాల్లో మంగళవారం డ్రోన్ ద్వారా దాదాపు 25 వేల వి
Drone | జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ డ్రోన్ను (Drone) కూల్చివేశాయి. ఆదివారం ఉదయం కతువా జిల్లాలోని తల్లి హరియా చాక్ ప్రాంతంలో ఓ డ్రోన్.. అంతర్జాతీయ సరిహద్దు
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది.
దేశంలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ భారత్ డ్రోన్ మహోత్సవ్ ఈనెల 27న ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ ఫెస్టివల్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారం�