Dubai airport | ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్, అమెరికా (Israel, USA) యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్.. డ్రోన్ దాడుల (Drone attacks) ను తీవ్రతరం చేసింది.
రాజధాని టెహ్రాన్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పాలస్తీనా పౌరులకు మద్దతు తెలియచేస్తూ, ఇజ్రాయెల్ అంతాన్ని కోరుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఖుద్స్ వార్షికోత్సవం కోసం వేలాదిమంది ఇరానీయులు
US Embassy in UAE closed | గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్లు, రాయబార కార్యాలయాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నది. డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. దీంతో అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్క�
ఉక్రెయిన్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖార్కీవ్లోని ఒక శిశు పాఠశాలపై రష్యా బుధవారం డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
‘ఆపరేషన్ సిందూర్'పై వివరించేందుకు రష్యాకు వెళ్లిన భారత ప్రతినిధి బృందం ప్రయాణించిన విమానం గురువారం గాలిలో కొన్ని గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడి నేపథ్యంలో మాస్కో విమానాశ్రయాన్�
‘కాల్పుల విరమణ’ ఒప్పందం కుదిరినప్పటికీ జమ్ముకశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లోని వందలాది గ్రామాల ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి రావడానికి జంకుతున్నారు. ‘కాల్పుల విరమణ’ జరిగినప్పటికీ పాకిస్థాన్ను నమ్�
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల వ్యవధిలోనే త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ నెల 8న, 9న రాత్రి వేళల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సై�
ఉగ్రదాడులను ఎగదోసి ఆపై భారత్ చేతిలో చావుదెబ్బలను తింటున్న దాయాది పాకిస్థాన్.. సాధారణ పౌరులను కూడా కవచాలుగా వాడుకొంటున్నది. శుక్రవారం రాత్రి భారత్లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడ్డ పాక్.. దీ
మన వైమానిక రక్షణ దళంలో కొత్త సాంకేతికత చేరింది. రక్షణ వ్యవస్థలో గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన డీ4తో మన వైమానిక దళం మరింత పటిష్టంగా మారనుంది. నేటి ఆధునిక యుగంలో డ్రోన్లు యుద్ధ రంగంలో కీలకంగా మారాయి. జమ్మ�
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై సోమవారంతో సరిగ్గా మూడేండ్లు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్లోని వివిధ నగరాలే లక్ష్యంగా ఏకబిగిన వరుసగా 267 డ్రోన్ల వర�
అమెరికాలో జరిగిన 9/11 దాడుల తరహాలో రష్యాకు చెందిన కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ శనివారం డ్రోన్ దాడులు నిర్వహించింది. కమికాజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ ఈ దాడులు జరిపినట్లు మీడియా కథనాలు తె�
పశ్చిమాసియా మరోసారి ప్రత్యక్ష యుద్ధపు సుడిగుండంలోకి జారుకుంటున్నది. ఓ పక్క ఇజ్రాయెల్, మరోపక్క ఇరాన్ కలబడుతుండటం ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది. హిజ్బొల్లా అగ్రనేత నస్రల్లాను వైమానిక దాడిలో ఇజ్రాయెల్
కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో కుకీ, మైతీ వర్గాల సంఘర్షణ ఇప్పుడు డ్రోన్ దాడులకు విస్తరించింది. రాష్ట్ర పోలీసులు ఈ సవాల్ను ఎదుర్కోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ఎస్జీ)లను ఆశ్రయించారు.