Dharmasthala: ధర్మస్థలిలో డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో.. సామూహిక ఖనన ప్రదేశాల్ని గాలిస్తున్నారు. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఇవాళ పాయింట్ నెంబర్ 13 సైట్ వద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న�
ULPGM-V3 Missile: డ్రోన్ ద్వారా ప్రిసిషెన్ గైడెడ్ మిస్సైల్ను డీఆర్డీవో పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. యూఎల్పీజీఎం-వీ3 ట్రయల్స్ స�
Tejashwi Yadav | బీహార్కు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రసంగిస్తుండగా ఒక డ్రోన్ ఆయన మీదకు దూసుకొచ్చింది. ఇది చూసి ఆయన కాస్త షాక్ అయ్యారు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
ఇరాన్లోని ఆరు మిలిటరీ విమానాశ్రయాలపై దాడి చేసి 15 విమానాలు, రన్వేలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వెల్లడించింది. ఇరాన్కు చెందిన పశ్చిమ, తూర్పు, మధ్య ప్రాంతాలలోని విమానాశ్రయాలపై తాము దాడ�
ఉక్రెయిన్లోని వివిధ నగరాలపై రష్యా క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ చేపట్టిన ‘ఆపరేషన్ స్పైడర్వెబ్'కు ప్రతీకారంగా శుక్రవారం రాత్రి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాలను, నగరాలను రష్యా �
గత నెల 22న పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 7న పాక్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) పేరుతో భారత్
Suspicious Drone | భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్ సంచరించింది. చైనా తయారీ డ్రోన్ కలకలం రేపింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఆ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి
Tirumala | తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులు సమాచ�
drone over women's jail | మహిళా జైలుపై ఒక డ్రోన్ ఎగిరింది. రెండుసార్లు అక్కడ తిరిగి మాయమైంది. ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో జైలు భద్రతపై ఆందోళన రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan | జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండ్రోజులుగా లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు.
మండలంలోని గట్టుసింగారంలో శుక్రవారం టీబీ రోగుల నుంచి శాంపిళ్లను సేకరించి రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు డ్రోన్ సహాయంతో పంపినట్లు మండల వైధ్యాధికారి భరత్కుమార్ తెలిపారు.
Drone Lands In Jail | ఉగ్రవాదులను ఉంచిన జైలు వద్ద డ్రోన్ ల్యాండ్ అయ్యింది. కెమెరాలున్న దీనిని 8 రోజుల తర్వాత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ జైలులోని భద్రతా ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తాయి.