తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. మండలంలోని కొత్తపాలెంలో మూడు నెలలుగా తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టి
రెండు నెలలుగా తాగునీటి కోసం తండ్లాడుతున్నామని రాయపర్తి మండలం మైలారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ పంచాయతీ కార్యాయలంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఉద్యోగులు, సిబ్బందిపై మండిపడ్డారు.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి వాసులు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చామంటున్న సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల్లో ప్రజాపాలనను తీసుకురావడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. బీసీ కులగణన ప్రక్రియ నేపథ్యంలో కనీసం రెండు, మూడు న
బోధన్ పట్టణానికి తాగునీటి కొరత ముప్పు ముంచుకువస్తున్నది. పట్టణానికి ఆనుకొని ఉన్న ‘బెల్లాల్' చెరువులో నీటిమట్టం గణనీయంగా పడిపోతుండడమే ఇందుకు కారణం. సాగునీటితోపాటు తాగునీటిని అందించే ఈ చెరువు బోధన్ డ
తాగునీటి కోసం గొడవప డి బోరు మోటరు, స్టార్టర్, పైపులైన్ను పగులగొట్టిన ఘటన ఆదివారం మండలంలోని పొలిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రా మంలో కొద్దిరోజుల నుంచి తాగునీటి సమ స్య ఉన్నది, ఈ సమస్యను అధికా�
మండలంలోని యాడారంలో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఆదివారం బస్స్టాప్ వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో రేవం త్ సర్కారు పూర్తిగా విఫమైందని, హామీలను విస్మరించిన కాంగ్రెస్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్�
వేసవిలో గ్రా మ, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. సోమవా రం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, మిషన్ భగీర�
బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామంలోని బస్స్టాప్ వద్ద ఆదివారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా 128 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని, రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. గురువారం గుంపెన, నామవరం ధాన్
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడారు.