ఉస్మానియా యూనివర్సిలో మద్యం సేవిస్తూ ఎనిమిది మంది పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేసు వివరాలు వెల్లడిస్తూ ఓయూ ఏసీపీ గ్యార జగన్ చేసిన వ్యాఖ్యలు క్యాంపస్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
పీకలదాకా మద్యం సేవించి పక్క ఫ్లాట్లోని యువతితో గొడవకు దిగడంతోపాటు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై వీరంగం సృష్టించిన యువతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యం తాగుతూ తండ్రిని, సోదరుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న బావమరిదిని మందలించినందుకు.. అది మనసులో పెట్టుకొని బావను హత్య చేశాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బంజారా�
దేశంలో అన్ని రాష్ర్టాల కంటే అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి తేల్చింది. దేశంలో మద్యపాన వినియోగంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైం�
Alcohol | విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే..(School teacher) వారి ముందు దారితప్పి ప్రవర్తించాడు. అందునా ఉదయమే పూటుగా మద్యం తాగి(Drinking alcohol) పాఠశాలకు వచ్చాడు.
జన సంచారం ఉండే ప్రదేశంలో ఓ యువతీ యువకుడు మద్యం సేవిస్తూ.. నడిరోడ్డుపై హల్చల్ చేశారు. పొద్దుపొద్దునే రోడ్లపై ఇలాంటి పనులు చేయవచ్చా.. అని ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్ను దుర్భాషలాడారు. ఈ ఘటనను రికార్డ్�
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన ఈదులకంటి వెంకటేశ్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని,
కల్తీ మద్యం.. ఎనిమిది మంది మృతి! | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాల్లో మద్యం సేవించి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. తాజ్గంజ్ పరిధిలోని నాగ్లా డియోరిలో నలుగురు, దౌకిలోని కౌలారా కలాన్లో ముగ్గురు, బార్కుల