దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన ఈదులకంటి వెంకటేశ్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని,
కల్తీ మద్యం.. ఎనిమిది మంది మృతి! | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాల్లో మద్యం సేవించి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. తాజ్గంజ్ పరిధిలోని నాగ్లా డియోరిలో నలుగురు, దౌకిలోని కౌలారా కలాన్లో ముగ్గురు, బార్కుల