జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంతో పాటు మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణాలు నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చి 31లోగా పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నా�
Prithvi-II | భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. మంగళవారం రాత్రి ఒడిశాలోని చాందీపూర్లో
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛ మున్సిపాలిటీగా వనపర్తిని తీర్చిదిద్దాలని భారతీయ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్త వీరభద్రం పిలుపునిచ్చారు.
Pralay Missile | చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం రక్షణమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచ�
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంనాటికి మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలకు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 58 దరఖాస్తులు వచ్చాయి. భూ సంబంధిత సమస్యలు 29 రాగా విద్యా, ఎంజీఎం, ఎస్సీ కార్పొరేషన్, డీఆర్డీవో, లింగిపోయిన మావోయిస్టు పునరావాస ప్యాకేజీ, మహిళా
సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎంఈ కృషి చేస్తున్నదని, ప్రభుత్వ పథకాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ బీహెచ్వీఎస్.నారాయణమూర్తి
భువనేశ్వర్ : డీఆర్డీవో, భారత సైన్యం సంయుక్తంగా ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (QRSAM)ను విజయవంతంగా పరీక్షించారు. ఎవాల్యుషన్ ట్�