బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో రికార్డుస్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీఓ నిర్మించిన ఏడు అంతస్తుల భవనాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నాటక సీఎం బసవర�
బెంగుళూరు: రికార్డు సమయంలో డీఆర్డీవో కొత్త బిల్డింగ్ను నిర్మించింది. బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో కొత్త కాంప్లెక్స్ను కట్టింది. ఆ ఏడు అంతస్తుల ఎఫ్సీఎస్ కాంప్లె�
Description: DRDO Scholarship Scheme for Girls 2022 is an opportunity offered to girl/women students studying in the first year of undergraduate (B.E./B.Tech – full-time four-year degree) and postgraduate (M.E./M.Tech. – two-year full-time degree) courses through Aeronautics Research and Development Board (AR&DB), DRDO HQ. Eligibility: Open for female Indian Nationals pursuing UG/PG courses in Aerospace Engineering/ […]
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ జీ సతీశ్రెడ్డి అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలు చే�
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీ (డీఆర్డీఎల్) నూతన డైరెక్టర్గా జీఏ శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ �
కట్టంగూర్: నర్సరీలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ కాళిందిని అన్నారు. గురువారం మండలంలోని కల్మెర, అయిటిపాముల, పరడ గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు
బాలాసోర్, డిసెంబర్ 22: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘ప్రళయ్’ క్షిపణిని డీఆర్డీవో బుధవారం మొట్టమొదటిసారి పరీక్షించింది. ఈ పరీక్ష విజయవంతం అయినట్టు డీఆర్డీవో ప్రకటించింది. నిర్దేశించ�
న్యూఢిల్లీ: దేశీంగా రూపొందించి అభివృద్ధి చేసిన హెలికాప్టర్ లాంచ్ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ (SANT) క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వాయుసేన (ఐఏఎఫ్) సంయుక్తంగా శనివారం పరీక్షించాయి. ర�
పోక్రాన్: పినాకా రాకెట్ వ్యవస్థకు చెందిన ఎక్స్టెండెడ్ రేంజ్ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. రక్షణ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది. గత మూడు రోజుల నుంచి దశల వారీగా విజయవంతంగా టెస్ట
కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి(డీఆర్డీఓ) జి.మధుసూదనరాజు అన్నారు. మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జియో కార్పొరేట్ కంపెనీ కాల్ సెంటర్ �