కొత్త తరం ఆకాశ్-ఎన్జీ క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష చేసినట్టు రక్షణ శాఖ తెలిపింది. ఎక్కువ వేగం కలిగిన మానవ రహిత గగన లక్ష్�
ఐకేపీ సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ సీజన్లో క్వింటాలుకు కొంత కమీషన్ డబ్బులను ఐకేపీ సభ్యులకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నద
కదన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్ ‘ఉగ్రం’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆవిష్కరించింది. డీఆర్డీవో ఆధ్వర్యంలోని ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్ట
ప్రపంచ వ్యాప్తంగా మన యోగాకు ఎంతో పేరు వచ్చిందని, అదే తరహాలో ఆయుర్వేద ఔషధాలకు కూడా ప్రాచుర్యం కల్పించాలని డీఆర్డీవో మాజీ చైర్మన్ జీ సతీశ్ రెడ్డి అన్నారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ)ను కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వెల్లడించి�
DRDO | భారత్లో ఎల్ఏసీ మార్క్-2 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ జెట్ ఇంజిన్ల తయారీకి మార్గం సుగమమైంది. జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ఇకపై దేశంలో ఫైటర్ జెట్ల ఇంజిన్లు తయారీకి అమెరికా అన్ని అనుమతులు జారీ చేసింది.
Pralay Missile: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ ప్రళయ్ను ఇవాళ పరీక్షించారు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని టెస్ట్ చేశారు. ఈ క్షిపణిని డీఆర్డీవో డెవలప్ చేసింది.
Air Defence System: ఐరన్ డోమ్ తరహాలోనే ఇండియా కూడా ఓ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను డెవలప్ చేస్తున్నది. ప్రాజెక్టు కుష కింద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నారు. డీఆర్డీవో ఆ పనులు వే
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కడెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిస్టమెటిక్
ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షుడు మరణించిన ఘటన నెహ్రూ జులాజికల్ పార్క్లో చోటు చేసుకున్నది. యానిమల్ కీపర్గా జూపార్క్లో విధులు నిర్వర్తిస్తున్న షాబాజ్ (23) శనివారం మధ్యాహ్నం తన విధులు ముగించుకొని తి�
Green India Challenge | డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీశ్ రెడ్డి ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల�
డీఆర్డీవో మాజీ డైరెక్టర్ వీఎస్ అరుణాచలం (87) బుధవారం అమెరికాలో కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన ఇంటిలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాబా అటామిక్ రిసెర్చ్, నేషనల్ ఏరోనాటికల్, డిఫ
అజాద్కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలను నాటాలని డీఆర్డీవో చందర్నాయక్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధ�