ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితం రానే వచ్చింది. ఆదివారం ఉదయం నుంచే నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ మొదలు కాగా, మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కరి భవితవ్యం తేలింది. పూర్వ కరీంనగర్ జిల్లాలో కాం�
జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.
“ఐదేళ్లకోసారి గ్రామాలకు వచ్చిపోయేవాళ్లు ఎన్నికల టూరిస్టులు. ఏం చేస్తారో చెప్పకుండా మాయమాటలు చెప్పి, మోసం చేస్తున్నరు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని పెద్ద స్కెచ్చే వేస్తున్నరు. అలాంటి వారిని నమ
‘నేను మీ బిడ్డను. మీ వెంటే ఉంటా.. తోడై నిలుస్తా. ఒకసారి ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని’ కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
‘జాతీయ పార్టీలని చెప్పుకుంటూ, అదిచేస్తాం.. ఇది చేస్తామని ప్రజలను నమ్మబలికే బీజేపీ, కాంగ్రెస్లతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అంధకారంలోకి వెళ్లిపోతుందని’ కోరుట్ల అభ్యర్థి డాక�
“అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెబుతున్న ప్రతిపక్షాల మాటలు నమ్మితే నిండా మునుగుతం. వారితో అయ్యేది లేదు.. పోయేది లేదు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంటే ఇస్తా అంటున్నది.
ఎమ్మెల్సీ కవిత కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. మెట్పల్లి మండలం బండ లింగాపూర్,
‘బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తరు. బతుకులు బాగుంటయి. బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తయి. జీవితాలు ఆగమైతయి. రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువ�
‘నేను ఈ గడ్డ బిడ్డను. ఇక్కడే పుట్టిన. ఇక్కడే పెరిగిన. ప్రజల మధ్యలోనే ఉన్న. కష్టనష్టాల్లో తోడున్న. ఈ రోజు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా స్థానికేతరులే. ఎన్నికలు వచ్చాయని పగటివేషగాళ్ల మాదిరి మీ ముందుకు వస్
‘కాంగ్రెస్, బీజేపీలు ఫేక్ హామీలిస్తున్నయి. వాళ్లతో ఏదీ కాదు. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమైనా ఉందా..? ప్రజలను గోసపెట్టుడు.
‘కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేం లేదు. ఆ పార్టీ నాయకులకు ఏది చేతకాదు. అది చేస్తాం.. ఇది చేస్తామని నానా హంగామా చేయడం తప్ప ఆచరణ సాధ్యంకాదు. వాళ్లు ఇచ్చేవన్నీ ఫేక్ హామీలే.
బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నరు. మన వెంటే ఉన్నరు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని’ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. కోరుట్ల నియోజకవర్గంలో దూకుడుమీదున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల ప్రచారంలో దూసుకెళ్తుండగా, గులాబీ దళం కలియదిరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పా�