కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పా�
కోరుట్లలో బీఆర్ఎస్ జోరు పెరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. ఊరా వాడా గులాబీ శ్రేణుల హోరు కనిపిస్తుండగా, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుం�
కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. అందరికీ ముందుగానే జనంలోకి వెళ్లిన గులాబీ దళం, ప్రజలతో మమేకం అవుతుండగా, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు ఊ�
ప్రతిక్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
నిజాం హయాంలో ప్రారంభమైన చెక్కర కర్మాగారాన్ని చంద్రబాబు అమ్ముతుంటే ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి చోద్యం చూసింది కాంగ్రెస్సేనని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైద్యుడిగా రాణిస్తూ తన తం డ్రి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు రాజకీయంగా గత 20 ఏండ్లుగా
Interview | ‘వైద్యవృత్తిలో కంటే రాజకీయాల్లోనే ప్రజాసేవ చేయడానికి విస్తృతి ఎక్కువ. అందుకే నేరుగా నా కోరుట్ల బలగానికి సేవ చేయాలన్న ఆశయంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చా. ఇప్పుడు నిలిపిన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడైన సీ�