సమానత్వ సాధనే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ లక్ష్యమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర చాలా విలువైందని కొనియాడార�
CJI BR Gavai | ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నాగ్పూర్లో రాజ్యాంగ ప్రవేశిక పార్క్ ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప�
Dr BR Ambedkar | ఇవాళ ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమా�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆ మహానుభావుడి చెంతనే పోలీసులు దళితులపై దౌర్జన్యానికి దిగారు. ఫ్లెక్సీ తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన వారిపై క్రూరత్వం ప్రదర్�
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన అంబ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, దేశ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రం అందించిన మహనీయుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు.
DR BR Ambedkar | నేడు దేశంలో ఎంతో స్వేచ్చ, సమానత్వం, పరిపాలన విధానం తదితర విధానాలు అంబేద్కర్ కృషి ఫలితమే అన్నారు అంబేద్కర్ దళిత యువరత్న అవార్డు గ్రహీత, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కర్రె రమేష్.
‘విద్య అనేది సింహపు పాల వంటిది. దాన్ని తాగినవాడు గర్జించకుండా ఉండలేడు’ అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో విద్యారంగ అంశాలను �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును పదే పదే ఉచ్ఛరించడం ఇప్పుడు ఓ ఫ్యాషన్గా మారిందంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అంబేద్కర
PM Modi On Ambedkar: అంబేద్కర్ అంశంపై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపించారు. అమిత్ షా ప్రసంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా పనుల జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డై
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనలకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదించింది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను 24గంటల్లో పోలీసులు అరెస్టు చేయాలని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంక
భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించడమంటే దేశ ప్రజలను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశా�