రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను 24గంటల్లో పోలీసులు అరెస్టు చేయాలని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంక
భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించడమంటే దేశ ప్రజలను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశా�
Niranjan Reddy | భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవమానించడమంటే దేశ ప్రజలను.. భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్ర
తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా, హుస్సేన్సాగర్ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన, అంబేద్కర్ భారీ విగ్రహమిది. దేశంలోనే అతిభారీ విగ్రహమైన ఈ మూర్తి వద్దకు, బాబా సాహెబ్ జయంతి సందర్భంగా వందలాది మంది �
కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ను దారుణంగా అవమానించిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల సుమన్ ఆరోపించారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేదర్ విగ్రహం వద్ద �
MLA Thalasani | డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr BR Ambedkar) రచించిన రాజ్యాంగంతోనే అన్ని వర్గాల ప్రజ లకు సమన్యాయం లభిస్తుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ 133వ జయంతిని (ఏప్రిల్ 14వ తేదీ) పురసరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. అట్టడుగువర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులకు ఓటు హక్కు కల్పి�
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలను ఆలోచింపజేసి, ప్రేరణ కలిగించిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కార్ల్మార్క్స్ అయితే, మరొకరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. వీళ్లను ప్రభావితం చేసిన మహోన్నతమైన వ్యక్తి గౌతమ
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమ�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) బ్రాంచిని బుధవారం సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు.
బీజేపీని వ్యతిరేకించే వారికే తాము మద్దతు ఇస్తామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో మంగళ వారం ఆర�
Minister Harish Rao |పార్లమెంట్ను రాష్ట్రపతి, సచివాలయాన్ని సీఎం ప్రారంభించటమే కరెక్టు. గవర్నర్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా దేశ ప్రజాప్రతినిధులంతా ఎన్నుకొంటారు. పార్లమ�