Delhi Double Murder | సహజీవనం చేస్తున్న మహిళ, పసిపాపను ఒక వక్తి దారుణంగా హత్య చేశాడు. మహిళ అరుపు, చిన్నారి ఏడ్పు వినపించకుండా నోటికి టేప్ వేశాడు. సర్జికల్ బ్లేడ్తో గొంతులు కోసి వారిని చంపాడు.
Crime news | వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు పదేళ్లు, ఐదేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పక్కింట్లో తల్లి, ఓ పెళ్లికాని కొడుకు ఉన్నారు. ఇరుగుపొరుగు కలిసిమెలిసి ఉండేవారు. కానీ ముందుగా చెప్పుకున్న దంప�
నగరంలో కలకలం సృష్టించిన నార్సింగి జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీయొద్దని హెచ్చరించినందుకు కక్ష గట్టిన నిందితుడు ఈ జంట హత్యలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడి
నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల (Double Murder) కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని గుర్తించార�
స్టేషన్లోకి అప్పుడే ఎంటరైన ఇన్స్పెక్టర్ రుద్ర మొబైల్ మోగింది. ‘ఏంటా?’ అని ఆరా తీస్తే, కృష్ణాపురం కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఫుడ్ పాయిజన్తో చనిపోయారని తెలిసింది. దీంతో తన సిబ్బందితో సరాసరి �
Double Murder | ఆస్తి కోసం ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొడుకుతో కలిసి వృద్ధురాలైన తల్లి, సోదరిని హత్య చేశాడు. అగ్నిప్రమాదంలో వారు చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు వ�
Double Murder | దీపావళి రోజున దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. షహదారా ప్రాంతంలో తుపాకీ తూటాలకు ఇద్దరు బలయ్యారు. మరో మైనర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Death Penalty: డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి యూపీ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఓ ప్రాపర్టీ విషయంలో గొడవ రావడంతో నిందితుడు హత్యకు పాల్పడ్డాడు. బైజనాథ్ అనే వ్యక్తి 14 ఏళ్ల మైనర్ను, మరో వ్య�
Double Murder | కొత్త ఏడాది రోజున చిన్నపాటి ఘర్షణ ఇద్దరు అన్నదమ్ముల మృతికి కారణమైంది. ఏపీలోని వైఎస్సార్ కడప(Kadapa) జిల్లా బద్వేలు(Badwelu)లో జరిగిన జంట హత్యలు(Double Murder) కలకలం రేపుతున్నాయి.
Murder | శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్ద పనసలో దారుణం జరిగింది. ఓ జంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా కత్తితో దాడి చేసి చంపి కలకలం సృష్టించాడు.
వేరెవరో చేతబడి ప్రయోగం చేయడం వల్లే తన జీవితంలో దరిద్రం తాండవిస్తున్నదన్న మూఢ నమ్మకమే ఉప్పల్లో పూజారిని, అతడి కుమారుడిని హత్య చేయించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్లో జరి�