Crime News | కేరళ (Kerala) లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని, సోదరుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. నెలరోజుల క్రితం ఇడుక్కి జిల్లా (Idukki District) లో జరిగిన ఈ దారుణ ఘట
చేబదులుగా తీసుకున్న నగదు చెల్లించకపోగా అవమానించే మాటలతో మానసికంగా వేధించడంతో హత్యలకు పాల్పడ్డ వ్యక్తిని మీర్చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఏసీపీ శ్యాం సుందర్ వివరాలు వెల
Roman Novak | దుబాయ్ (Dubai) లోని ఎడారిలో ఘోరం జరిగింది. రష్యా (Russia) దేశానికి చెందిన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు రష్యన్ క్రిప్టో వ్యాపారి రోమన్ నోవాక్ (Roman Novak), అతని భార్య అన్నా నోవాక్ (Anna Novak) గా అక్కడి పోలీసులు గ�
Crime news | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం కడప జిల్లా (Cadapa district) జమ్మలమడుగు మండలంలోని మోరగుడి సమీపంలో వృద్ధ జంట దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగప్ప (60), ఓబులమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్త�
Delhi Double Murder | సహజీవనం చేస్తున్న మహిళ, పసిపాపను ఒక వక్తి దారుణంగా హత్య చేశాడు. మహిళ అరుపు, చిన్నారి ఏడ్పు వినపించకుండా నోటికి టేప్ వేశాడు. సర్జికల్ బ్లేడ్తో గొంతులు కోసి వారిని చంపాడు.
Crime news | వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వాళ్లకు పదేళ్లు, ఐదేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పక్కింట్లో తల్లి, ఓ పెళ్లికాని కొడుకు ఉన్నారు. ఇరుగుపొరుగు కలిసిమెలిసి ఉండేవారు. కానీ ముందుగా చెప్పుకున్న దంప�
నగరంలో కలకలం సృష్టించిన నార్సింగి జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీయొద్దని హెచ్చరించినందుకు కక్ష గట్టిన నిందితుడు ఈ జంట హత్యలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడి
నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల (Double Murder) కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని గుర్తించార�
స్టేషన్లోకి అప్పుడే ఎంటరైన ఇన్స్పెక్టర్ రుద్ర మొబైల్ మోగింది. ‘ఏంటా?’ అని ఆరా తీస్తే, కృష్ణాపురం కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఫుడ్ పాయిజన్తో చనిపోయారని తెలిసింది. దీంతో తన సిబ్బందితో సరాసరి �
Double Murder | ఆస్తి కోసం ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొడుకుతో కలిసి వృద్ధురాలైన తల్లి, సోదరిని హత్య చేశాడు. అగ్నిప్రమాదంలో వారు చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు వ�
Double Murder | దీపావళి రోజున దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. షహదారా ప్రాంతంలో తుపాకీ తూటాలకు ఇద్దరు బలయ్యారు. మరో మైనర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Death Penalty: డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి యూపీ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఓ ప్రాపర్టీ విషయంలో గొడవ రావడంతో నిందితుడు హత్యకు పాల్పడ్డాడు. బైజనాథ్ అనే వ్యక్తి 14 ఏళ్ల మైనర్ను, మరో వ్య�