వేరెవరో చేతబడి ప్రయోగం చేయడం వల్లే తన జీవితంలో దరిద్రం తాండవిస్తున్నదన్న మూఢ నమ్మకమే ఉప్పల్లో పూజారిని, అతడి కుమారుడిని హత్య చేయించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఉప్పల్లో జరి�
తండ్రీకూతుళ్ల దారుణ హత్య | కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్యతోపాటు ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు.