‘డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నేను గతంలోనే సూచించా. నా ఆదేశాలు పాటించి ఆనాడే సమీక్ష నిర్వహిస్తే మళ్లీ సభలో ఇదే అంశంపై చర్చించాల్సి వచ్చేది కాదు’ అని శాసనసభ స్పీకర్ గ
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా వారు ఆత్మగౌరవంతో జీవించాలని బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాయకష్టం చేసుకుని బతికే
‘ఏఐసీసీ లింక్ దొరికింది. ప్రభాకరన్నకు డీసీసీ ఖాయమైనట్టే. త్వరలో అధిష్ఠానం పేరు ప్రకటిస్తుంది. బెల్లంపల్లి నుంచి డీసీసీ అధ్యక్షుడి పేరు ఒక్కటే పంపించామన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి గురించి బెల్లంపల్లి న�
ఏండ్ల తరవడి ఎంత ఉరుకులాడినా ఈ ఇరుకు బస్తీలల్ల మా బతుకులు ఇంకా కూరుకుపోతనే ఉన్నయి గనీ, పైకి లేస్తలెవ్. ఇన్లకెళ్లి మేం బయటవడేది లేదు, మా బతుకులు తెల్లవడేది లేదు. పొద్దున లేసిన్నుంచి మొదలు, పొద్దూకి నడుమాల్�
గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటరు! కానీ ఆ అబద్ధమే సిగ్గుపడేలా మాట్లాడితే ఎలా ఉంటది! సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రుల మాటల అలాగే ఉన్నాయి. నవ్విపోదరుగాక.. నాకేటి! అన్నట్టు రాష్ట్ర మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన సరితకు మనుబోతుల చెరువు ప్రాంతంలోని డబు ల్ బెడ్రూం సముదాయంలో ఇల్లు కేటాయిస్తున్నట్టు అధికారులు గ్రామసభలో పే రు చదివి వినిపించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇలా షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో 1880 ఇండ్లను నిర్మించి
డబుల్బెడ్రూం ఇండ్లలొల్లి మరోసారి రచ్చకెక్కిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నగూడూరు మండల కేంద్రంలో 75 డబుల్బెడ్రూం ఇండ్లు రెండేండ్ల క్రితం