Double bedrooms | జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన లబ్దిదారులకు కేటాయించేందుకు అన్ని హంగులతో వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ వెనుక భాగంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లబ్ధ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చిత్తశుద్ధిన�
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం కలకలం రేపింది.
డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి పేరు తొలగించడంతో ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ సీసాతో ఆందోళన వ్యక్తం చేసింది.
సికింద్రాబాద్ హమాలీ బస్తీలో పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు కేటాయించాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టిని కలిసి వినతి పత్రం అందజేశారు.
అర్హులైన పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ప్రజలకు పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. సీపీఎం పార్టీ మండల కన్వీనర్ ప్రవీణ్కుమా�
ఓల్డ్ మారేడ్పల్లి బస్తీవాసుల సొంతింటి కలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ సొంత స్థలంలో కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లన
‘మా ఇండ్లు మాకు ఇవ్వండి. కలెక్టర్ సారూ మా గోడు వినండి. సత్వరమే మాకు న్యాయం చేయండి’ అంటూ రామగుండం నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూం లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సోమవారం పెద్దపల్లి కలెక్టర�
డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవా రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రేటర్ నలుమూలల నుంచి లబ్ధిదారులు భా�
Suryapet | కేసీఆర్ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు(Double bedroom) వెంటనే హ్యాండోవర్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు.
సాంసృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవితకాలం కృషి చేసిన తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా మరో నిర్ణయం తీసుకొన్న�