TTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు 3న సాయంత్రం అంకురార్పణ జరుగనున్నది. దీంతో ఉత్సవాలు ప్రా�
Brahmotsavam | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 4 నుంచి 12 వరకు తిరుమలలో దాతలకు వసతి సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
నీట్లో మంచి మార్కులు సాధించి దాతల సాయంతో ఎంబీబీఎస్లో చేరిన నిరుపేద విద్యార్థిని కరిష్మాకు.. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం వైద్య విద్య కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారగా, దిక్కుతోచక సతమతమ�
దానం అంటే ఉదారముగా ఇచ్చేది అని అర్థం. కానీ ఇందులో కూడా స్వార్థం ఉంది. దానం చేస్తే పుణ్యము వస్తుందని... మళ్లీ జన్మలో మంచి జరుగుతుందని చాలా మంది దానం చేస్తారు.
Shiv Nadar | వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోనే కాదు.. దాతృత్వంలోనూ తమ పెద్దరికాన్ని చాటుతున్నారు హెచ్సీఎల్టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఆయన కుటుంబ సభ్యులు. గత ఆర్థిక సంవత్సరం (2022-23) రోజుకు రూ.5.6 కోట్ల చొప్పున వ
రైతులు తమ భూముల్లో కూరగాయలు పండిస్తూ మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో కంటే భూగర్భ జలాలు భారీగా పెరగడంతో రైతన్నలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు.
సర్కారు బడిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలలో వసతులు మెరుగుపడుతున్నాయి.
జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్�