Donald Trump: ప్రపంచదేశాలపై పది శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. 10 శాతం గ్లోబల్ టారిఫ్ జీవోపై సంతకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ట్రుత్ సోషల్ వేదికగా
Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సుంకాల విషయంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వం విధించిన విస్తృతమైన ప్రపంచ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఆయన తన అధికార పర�
Donald Trump : అమెరికా- ఇరాన్ మధ్య ఉన్న వివాదం ఎటూ తేలడం లేదు. తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు.
Donald Trump: ఇండియా, పాక్ ఒకవేళ యుద్ధాన్ని ఆపకపోతే, 200 శాతం వాణిజ్య పన్ను విధించనున్నట్లు ఆ రెండు దేశాలను బెదిరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ ఫైట్లో 11 జెట్స్ కూలినట్లు చెప్పారు. తాజాగా జరిగిన బోర్డ్
ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నదా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. వెనెజువెలా ఆపరేషన్కు ఉపయోగించిన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని పశ్�
సుంకాల హెచ్చరికలతో తాను ఇంతవరకు ఆరు యుద్ధాలను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్-పాకిస్థాన్ల మధ్య యుద్ధాన్ని కూడా ఇదే కారణంతో నిలువరించినట్�
రెండు సార్వభౌమ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అందులోని అంశాలపై ఇరు పక్షాలకూ సంపూర్ణమైన అవగాహన ఉన్నట్టు భావిస్తాం. అంతా పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తాం.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల అమెరికాతో ఖరారు చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో నిప్పులు చెరిగారు. ఇందుకు మోదీ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన తీవ్రంగా
Rahul Gandhi | అమెరికా (USA) సర్కారుకు భారత ప్రభుత్వం (India govt) తలొగ్గిందని ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు చేసేలా ఉందని, దానివల్ల భారత్కు ఎలాంటి ప్రయోజ�
India US Trade Deal | మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఐదేండ్ల కిందట రైతులను మోసం చేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో మరోసారి అన్నదాతలను దగా చేసింది.
దేశంలో గడిచిన పదకొండేండ్లుగా విదేశాంగ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రపంచ నాయకత్వంగా, విశ్వగురు పేరిట ప్రచారం జరుగుతున్నది. కానీ జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే ఇందులో లోపాలు గమనించవ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాపై మళ్లీ విరుచుకుపడ్డారు. అమెరికా-కెనడాను కలుపుతూ రూ.57 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ‘గోర్డీ హోవే’ వంతెన ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటానని ట్రంప్ బెదిరింపులకు దిగారు.
‘ఇరాన్తో దౌత్య చర్చలు వద్దు.. మా మత పాలకులపై దాడి చేసి వారిని అంతం చేయండి’ అంటూ ట్రంప్ను కోరుతూ ఒక యువకుడు తన ఆత్మహత్యకు ముందు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.