ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సజీవంగానే ఉన్నారా? పశ్చిమాసియాలో పూర్తి స్థాయిలో ఘర్షణలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమేనీ ఆచూకీ తెలియరానప్పటికీ తనకు తెలిసినంత వరకు ఆయన జీవించే ఉన్నారని ఇరాన్ విద
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణలు మొదలయ్యాయన్న వార్తతో యావత్ ప్రపంచం శనివారం తెల్లవారుజామున నిద్రలేచింది. మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇ�
గాజాలో శాంతి పునరుద్ధరణ కోసం డొనాల్డ్ ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్' ఏర్పాటుచేయగా, ఇందులోని సగం దేశాలు యుద్ధం ముంగిట నిలువటం గమనార్హం. ఐక్యరాజ్యసమతి తరహాలో, యూఎన్కు ప్రత్యామ్నాయంగా చెబుతూ.. దాదాపు బిలియ�
ఇడిన అంతరాన్లో ఏర్పర్యుద్ధంలో విదేశాల నుంచి తన ప్రకటనల ద్వారా రెచ్చగొట్టి ఖమేనీ ప్రభుత్వంపైకి పౌరులను ఎగదోసిన బహిష్కృత ఇరాన్ మాజీ యువరాజు, ప్రవాస నివాసి రెజా పహ్లావి తాజా యుద్ధ పరిణామాల మధ్య మరోసారి �
Ayatollah Ali Khamenei : అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయేల్ టెహ్రాన్పై సైనిక దాడులకు తెగబడ్డాయి. అయితే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాత్రం ఖమేనీ, అధ్యక్షుడు మృతి చెందారనే �
Iran: ఇజ్రాయెల్ ఇవాళ అకస్మికంగా ఇరాన్పై దాడి చేసింది. టెహ్రాన్లోని సుప్రీంనేత ఖమేనీ నివాసంపై ఏడు క్షిపణులతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్పై సైనిక చర�
Donald Trump: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల్లో తానేమీ జోక్యం చేసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని, ఆ దేశ జనరల్పై ఆయన ప్రశంసల�
Donlad Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పె
India US Trade Deal | అమెరికా టారిఫ్లకు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఓ నివేదికను వెలువరించింది. ప్రస్తుతం భారత్ పరిస్థితి సాపేక్షంగా మధ్యస్థంగా ఉందని, సెక్షన్ 122 కింద మరిన్ని టారిఫ్లు విధిస్తే మ�
Trump Tariffs | వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్నది. భారత సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 125.87 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై భారత ప్రభ�
భారత్-పాక్ మధ్య అణు యుద్ధం సహా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను తాను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ను కనుక తాను ఆపకపోయి ఉంటే 3.5 కోట్ల మంది ప్రజల�
Donald Trump: ఉభయసభలను ఉద్దేశించి సుమారు గంటా 50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఇదే అతిసుదీర్ఘమైందిగా రికార్డుకెక్కింది. ఇక ఇరాన్ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించేందుకు ఇష్టపడుతు�
Donald Trump: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరిగేదని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోతే సుమారు 3.5 కోట్ల మంది మరణించేవారని పాక్ ప్రధాని చెప్పినట్లు ట్రంప్ అన్నారు. క్యాపిటల్ హిల్లో ఉభయసభలను ఉద్దేశించ�
Donald Trump: కన్జర్వేటివ్ నేత ఛార్లీ కిర్క్ గురించి ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఛార్లీ కిర్క్ ఓ గొప్ప వ్యక్తి అని, అమెరికాలో దైవం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన ఎంతో పాత్ర పోషించినట్లు
Donald Trump: హాకీ గోల్ కీపర్కు అమెరికా అత్యున్నత పురస్కారం లభించింది. మిలాన్ కోర్టినా ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్లో అమెరికాకు స్వర్ణ పతకం అందించిన గోల్కీపర్ కొన్నార్ హెల్లిబక్కు ప్రెసిడెన్ష�