భారత దేశంపై టారిఫ్ల దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికాకు ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించ�
భారతీయ వస్తూత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్ల భారం రెట్టింపైంది. తన మాటను కాదని రష్యా నుంచి ముడి చమురును కొంటున్నందుకుగాను ఆగ్రహించి అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన జరిమానా సుంకాలు బు�
విదేశీ విద్యార్థులు చదువు కోసం అమెరికాలో ఉండదగిన గరిష్ఠ కాల పరిమితిని నాలుగేండ్లుగా నిర్ణయించాలని అమెరికా ప్రభుత్వం బుధవారం ప్రతిపాదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన
Democrats| రష్యా చమురు కొనుగోలు (Russian Oil) కారణం చూపి న్యూఢిల్లీపై అమెరికా భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. యూఎస్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
US-India | మిత్రదేశం అంటూనే భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. రష్యా చమురు కొనుగోలు (Russian Oil) కారణం చూపి న్యూఢిల్లీపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Donald Trump | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి చాటింపు వేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదన�
భారతీయ వస్తువులపై ఆగస్టు 27 నుంచి(బుధవారం) 25 శాతం అదనపు సుంకాల అమలుకు సంబంధించిన వివరాలతో అమెరికా ఓ ముసాయిదా నోటీసును జారీచేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 4,800 కోట్ల డాలర్ల(సుమారు రూ. 4.20 లక్షల కోట్ల
భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు (Trump Tariffs) బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్.. రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్పై మరో 25 శాతం టారీఫ్లు విధిం�
JD Vance | రష్యా చమురు (Russian Oil) కొనుగోలును కారణంగా చూపి భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనపు టారిఫ్లు (US tariffs) విధించిన విషయం తెలిసిందే.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నదంటూ భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం వరకు టారిఫ్లు విధించటం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నది.
ERAM missiles | రష్యా సైన్యం దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్కు అండగా నిలుస్తూ అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆయుధ సాయాన్ని ప్రకటించింది. కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసే లక్ష్యంతో 3,350కి పైగా అత్యాధునిక ‘ఎక్స్
కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే విధానాలను అమలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను సమర్థించారు. ‘ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం-2025’లో శ