Donald Trump | అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ టారిఫ్ వార్ వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping)పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్�
అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు.
యూఎస్ ఎయిడ్ను నిలిపివేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం యూటర్న్ తీసుకుంది. పొరపాటున దానిని నిలిపివేశామని, దానిని పునరుద్ధరిస్తున్నామని తాజాగా ప్రకటించింది.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాలపై టారిఫ్లు ప్రకటించారు.
Tariffs | తన హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్పై ట్రంప్ ఏకంగా 104 శాతం టారిఫ్లు విధించారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై చైనా తీవ్రంగా స్పందించింది.
US-China Tariff War | అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరింది. అమెరికా ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సుంకాలపై చైనా ఘాటుగానే బదులిచ్చింది. డ్రాగన్ దేశం సైతం ప్�
వాణిజ్య యుద్ధం ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటుండటంతో వార్ వన్సైడ్ కాదని స్పష్టమైపోతున్నది మరి. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలపై
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులకు మరో షాక్ ఇచ్చింది. గతంలో జో బైడెన్ హయాంలో సీబీపీ వన్ యాప్ ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశించిన వారంతా వెంటనే అమెరికాను వీడి వెళ్లిపోవాలని ఆదేశించిం�
అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులు ట్రంప్ విధానాలతో గజగజ వణుకుతున్నారు. ఎప్పుడు ఏ కారణంతో వీసా రద్దు చేసి ఇంటికి పంపుతారో తెలియక దినదిన గండంగా గడుపుతున్నారు.
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన భారత ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భీకర నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన టారిఫ్ ప్రకంపనలు యావత్తు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ సూచీలపైనా పడి�
స్టాక్ మార్కెట్లను ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు షేక్ చేస్తున్నాయి. కొనుగోళ్లను పక్కనపెట్టి మదుపరులు అమ్మకాలకు తెగబడుతున్నారు. సోమవారం నాటి నష్టాలే ఇందుకు నిదర్శనం. ఉదయం ఆరంభం నుంచే సెల్లింగ్ ప్రెష�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో ఉలిక్కిపడ్డాయి. వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకుంటున్న తరుణంలో టారిఫ్ల పిడుగు వచ్చిపడింది. ప్రపంచవ్య�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రభుత్వ సలహాదారు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు. ‘హ్యాండ్సాఫ్' పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దేశంలోని 50 రాష్ర్ట�