బంగారం ధర బుధవారం రూ.56,000లను దాటిం ది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.378 పెరిగి రూ.56, 130కి చేరింది. అయితే హైదరాబాద్లో రూ.170 పెరిగి రూ. 55,750 గానే ఉన్నది. 22 క్యారెట్ ధర నగరంలో రూ.51,100 పలుకుతున్నది.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల జోరుగా సాగాయి. ప్రధాన ఆటో కంపెనీలన్నీ నిరుడుతో పోల్చితే ఈ నవంబర్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లకు డిమాండ్ కనిపించింది.
హైదరాబాద్కు చెందిన పీట్రాన్..దేశీయ మార్కెట్కు అత్యంత చౌకైన నెక్బాండ్ను పరిచయం చేసింది. రూ.599 విలువైన ఈ నెక్బాండ్ కేవలం అమెజాన్లో మాత్రమే లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
దేశీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్ సందర్భంగా ఆన్లైన్ అమ్మకాలు దుమ్మురేపాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 23 మధ్య కేవలం నెల రోజుల్లోనే రూ.76,000 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
గరిష్ఠ ధర రూ.1.40 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రముఖ ఈవీ బైకుల తయారీ సంస్థ హాప్ ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్కు మరో రెండు మోడళ్ళను పరిచయం చేసింది. వీటిలో రూ.1.25 లక్షల ధర కలిగిన ఆక్సో మోడల్ ఒకటికాగా, రూ.1.40 లక
ధర రూ.1.50 లక్షలు ముంబై, జూన్ 24: యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)తో తయారైన నలుపు కలర్స్ పల్సర్ 250 మోడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది బజాజ్ ఆటో. రెండు రకాల్లో లభించనున్న ఈ బైకు ధరను రూ.1.50 లక్షలు
ధర రూ.1.60 లక్షలు ముంబై, జూన్ 22: ఈవీల తయారీ సంస్థ ఈవీట్రిక్ మోటర్స్ తన తొలి మోటర్సైకిల్ను దేశీయ మార్కెట్లోకి పరిచయం చేసింది. ఈ బైకు ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. రూ.5 వేలు ముందస్తుగా చెల్లించి ఈ మోటర్సై�