ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన గ్లోస్టర్లో సరికొత్త మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది ఎంజీ మోటర్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.40.29 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించి�
మట్టి నాణ్యతను పరీక్షించే సరికొత్త పరికరాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఏరోస్ ఆగ్రో. 250 గ్రాముల బరువుండే ఈ భూపరిక్షక్ ఆరు అంగుళాల చిన్న పరికరంతో కేవలం రెండు నిమిషాల్లోనే మట్టి నాణ్యతను పరీక్ష�
మారుతి సుజుకీకి చెందిన హ్యాచ్బ్యాక్ వ్యాగన్ఆర్ అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. రెండు దశాబ్దాలక్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�
దేశీయ మార్కెట్కు ఫోక్స్వాగన్ తమ టైగున్, వర్టుస్ వేరియంట్లలో సరికొత్త మోడల్ కార్లను పరిచయం చేసింది. టైగున్లో రెండు వేరియంట్లను, వర్టుస్లో ఒక వేరియంట్ను తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి టైగున్ �
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు క్రమేణా ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయిప్పుడు.
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్కు మరో నూతన బ్రాండ్ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. దేశీయ మార్కెట్లోకి నయా స్కూటర్లను విడుదల చేసింది. 125 సీసీ విభాగంలో విడుదల చేసిన ఈ స్కూటర్లు మూడు రకాల్లో లభించనున్నది.
దేశీయ మార్కెట్లోకి నయా యాక్టివా స్కూటర్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ). రాబోవు ఉద్గార నియమ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ స్కూటర్�
దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 23 శాతం పెరిగాయి.
బంగారం ధర బుధవారం రూ.56,000లను దాటిం ది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.378 పెరిగి రూ.56, 130కి చేరింది. అయితే హైదరాబాద్లో రూ.170 పెరిగి రూ. 55,750 గానే ఉన్నది. 22 క్యారెట్ ధర నగరంలో రూ.51,100 పలుకుతున్నది.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల జోరుగా సాగాయి. ప్రధాన ఆటో కంపెనీలన్నీ నిరుడుతో పోల్చితే ఈ నవంబర్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా ప్యాసింజర్ కార్లకు డిమాండ్ కనిపించింది.
హైదరాబాద్కు చెందిన పీట్రాన్..దేశీయ మార్కెట్కు అత్యంత చౌకైన నెక్బాండ్ను పరిచయం చేసింది. రూ.599 విలువైన ఈ నెక్బాండ్ కేవలం అమెజాన్లో మాత్రమే లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.