జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుక
‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అన్నట్టుగా ‘ఆయుర్వేదమే సర్వరోగ నివారిణి’ అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏది అచ్చమైన ప్రాచీన ఆయుర్వేదమో, ఏది టక్కుటమార చిట్కా వైద్యమో కనిపెట్టడం కష్టమ
మురుగునీటి ద్వారా ప్రబలే వివిధ రకాల వ్యాధులను గుర్తించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాశ్వత నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
Rare Disease Day | ఏటా ఫిబ్రవరి నెల చివరి రోజును అరుదైన వ్యాధుల (రేర్ డిసీజెస్) దినంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 40 కోట్లు ఉంటుంది. ప్రతి లక్ష మందిలో 50 నుంచి 65 మంది మాత్రమే ఓ రు�
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పిరెడ్డిపల్లి శివారులోని ఐఎంఆర్ ఆగ్రో వెట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, దుర్వాసనతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆ చుట్టుపక్క గ్రామాల ప్రజలు వాపోతున్న
చలికాలం కావడంతో ఉదయం తొమ్మిది దాటినా సూర్యుడు రావడం లేదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లని వాతావరణం ఉంటున్నది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం 10గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది.
వామ్మో చలి.. రోజంతా చలే.. చలి పులి పంజా విసురుతున్నది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సెద్దర్లు కప్పుకున్నా..స్వెటర్లు వేసుకున్నా.. మంకీ క్యాపు పెట్టుకున
పల్లెలు ఆరోగ్యకరంగా మారాయి. సీజనల్ వ్యాధుల ప్రాబల్యం తగ్గింది. సమైక్య పాలనలో వానకాలం వచ్చిందంటే గ్రామాలు, పట్టణాల్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరించేవి.
ఒక విస్తృతమైన జన్యు పరీక్ష ఒక నవజాత శిశువు ప్రాణాన్ని కాపాడింది. అయితే ఇలాంటి టెస్టు కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలను సైతం కాపాడవచ్చునని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ‘మొత్త