యువకుల్లో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం సాధారణంగా కనిపించే విషయం. ఇప్పుడేం కాదు, తర్వాత చూసుకుంటాం అనే భావనతో చాలామంది తమ ఆహారం, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలను పట్టించుకోరు. అయితే 20 ఏళ్ల వయస్సులో చేసే చిన్న చిన్న
మన శరీరంలో ఎలాంటి విరామం లేకుండా నిరంతరం పనిచేసే అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. శరీరంలో పేరుకుపోయే మలినాలను బయటికి పంపించడం నుంచి రక్తపోటును నియంత్రించడం వరకు అనేక కీలక బాధ్యతలను ఇవి నిర�
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో పలు చోట్ల అంటువ్యాధులపై ఆందోళనలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా షిగెల్లా ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా పెరగడం, అలాగే నిపా వైరస్, వెస్ట్ నైల్ ఫీవర్ కేసులపై కే
ఉమ్మడి అల్లాపూర్ డివిజన్ వ్యాప్తంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల పైపులైన్లు లీకేజీ కావడంతో నీరు కలుషితమవుతున్నది. దీంతో ఆ నీటిని తాగిన వారు వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున�
సాంకేతిక ప్రగతితో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ రోగాల నివారణలో గణనీయమైన ప్రభావం చూపుతోంది. క్యాన్సర్తో బాధ పడే రోగులకే కాకుండా నాన్ క్యాన్సర్ రోగులకు సైతం ఈ విధానం ఉపయోగపడుతోంది.
క్యాన్సర్... ఈ మాట ఎంతోమందిని భయపెడుతున్నది. క్యాన్సర్ ఒక వ్యాధి కాదు. అనేక వ్యాధుల సమూహం. అసాధారణ కణాలు నియంత్రణ లేకుండా పెరగడం, అవి ఇతర భాగాలకు వ్యాపించడం వల్ల కలిగే అనేక వ్యాధులే క్యాన్సర్.
జన్యు పరిశోధన రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. గూగుల్ డీప్మైండ్ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కృత్రిమ మేథస్సు సాధనం ఆల్ఫా జీనోమ్ ను విడుదల చేసింది. వ్యాధులకు కారణమయ్యే జన్యు మా
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో దోమలు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయని వేములవాడ పట్టణానికి చెందిన రేగుల రాజ్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆహారం, జీవన శైలి మార్పులకు; ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల భారం పెరుగుతుండటానికి మధ్య సంబంధం ఉందని దేశవ్యాప్తంగా జరిగిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అమ్మాయిలకు వ్యాయామం.. అనేది అందని ద్రాక్షగానే మిగులుతున్నది. కుటుంబ కట్టుబాట్లు, అభద్రత.. వారిలో వ్యాయామంపై ఆసక్తి తగ్గిస్తున్నది. ‘టైమ్ యూజ్ ఇన్ ఇండియా-2024’ నివేదిక.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిట్నెస�
అమ్మపాలు అమృతం కన్నా గొప్పవి. పసిపాపలకు అమ్మ ప్రేమగా పట్టే పాలు.. వారి ఆకలి తీర్చడమే కాదు, ఆయువునూ పోస్తాయి. అయితే, రకరకాల కారణాల వల్ల చాలామంది శిశువులు తల్లిపాలకు దూరమవుతుంటారు.
వర్షాకాలం అంటేనే లేనిపోని రోగాలు, ఇన్ఫెక్షన్లు పలకరిస్తుంటాయి! వాటిబారిన పడకుండా ఉండాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ఇంట్లో ఉండే సాధారణ పదార్థా�
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
తమ ఊరిలో ఊర పందులతో ప్రాణాలు పోతున్నాయని, తమ పిల్లలకు వ్యాధులు వస్తున్నాయని, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన దిలావర్పూర్ గ్రామస్తులు శనివారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహి�