అమ్మాయిలకు వ్యాయామం.. అనేది అందని ద్రాక్షగానే మిగులుతున్నది. కుటుంబ కట్టుబాట్లు, అభద్రత.. వారిలో వ్యాయామంపై ఆసక్తి తగ్గిస్తున్నది. ‘టైమ్ యూజ్ ఇన్ ఇండియా-2024’ నివేదిక.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిట్నెస�
అమ్మపాలు అమృతం కన్నా గొప్పవి. పసిపాపలకు అమ్మ ప్రేమగా పట్టే పాలు.. వారి ఆకలి తీర్చడమే కాదు, ఆయువునూ పోస్తాయి. అయితే, రకరకాల కారణాల వల్ల చాలామంది శిశువులు తల్లిపాలకు దూరమవుతుంటారు.
వర్షాకాలం అంటేనే లేనిపోని రోగాలు, ఇన్ఫెక్షన్లు పలకరిస్తుంటాయి! వాటిబారిన పడకుండా ఉండాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ఇంట్లో ఉండే సాధారణ పదార్థా�
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
తమ ఊరిలో ఊర పందులతో ప్రాణాలు పోతున్నాయని, తమ పిల్లలకు వ్యాధులు వస్తున్నాయని, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన దిలావర్పూర్ గ్రామస్తులు శనివారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహి�
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
జలుబు.. జ్వరం.. దగ్గు.. గొంతునొప్పి ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఇలా ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్ డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో 297 డెంగ్యూ కేసులు నమోదవగా..
వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓప�
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావే