ఫ్లిప్కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. భారత్లో రూ 79,900కు లాంఛ్ అయిన ఐఫోన్ 13ని ప్లిప్కార్ట్ సేల్లో రూ 69,999కే ఆఫర్ చేస్తున్నారు.
నాటు కోడి ధర 400 రూపాయలు దాటింది. మటన్తో పోటీ పడుతూ ముందుకుపోతున్నదే తప్ప తగ్గేదేలే అంటున్నది. ఈ డిమాండ్ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పెరటి కోడి పిల్లలను పంపిణ
న్యూఢిల్లీ: ముడి చమురును మరింత చౌకగా రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు అమ్మాలని రష్యాను కోరింది. ఒపెక్ దేశాల నుంచ
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ
ఆస్తి పన్ను చెల్లింపులో 5 శాతం రాయితీ కల్పిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీం ఈ నెల 30తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోగా ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ
వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండ్రోజుల్లో ముగియనున్నది. సర్కారు తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజులపాటు
గ్రేటర్వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీని
అవకాశం మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఈ లోపు డిస్కౌంట్ ఫార్ములాను ఉపయోగించుకోని వారికి ‘ టాప్ వాయిలేటర్స్ టీమ్స్' అవగాహన కల్పిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారుల నుంచి చలాన్లు పూర్తిగా వసూలు �
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్.. తెలుగు రాష్ర్టాల్లో ‘గోల్డ్ లోన్ మేళా’ బంపర్ ధమాకా ఆఫర్ను ప్రారంభించింది. నూతన కస్టమర్ల కోసం ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చే నెలాఖరుదాకా ఉండనున్నది. ఈ ఆఫర్ కింద కేవలం ఐదు ని�
ఇండిగో ఆఫర్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: వ్యాక్సిన్ వేసుకున్న విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. రెండు డోస్లు వేసుకున్నవారికి విమాన టిక్కెట్లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్�