Prabhas | దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ పండిస్తారు. ముఖ్యంగా కథానాయకుల పాత్రలకు ఏదో ఒక బలహీనతను ఆపాదించి తద్వారా కథను వినోదాత్మకంగా నడిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్తో మారుతి ఓ చ
సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్రాజ్ , వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భువన విజయమ్'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నా
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.
ప్రేక్షకులకు నచ్చే ఫార్ములా సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు మారుతి. గోపీచంద్ హీరోగా ఆయన రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. రాశీఖన్నా నాయికగా నటించింది. అల్లు అరవింద్ స�
Chiranjeevi and Prabhas | ఇండస్ట్రీలో ఒక హీరో వదిలేసిన కథ మరో హీరో చేయడం కామన్. అందరికీ అన్ని కథలు నచ్చాలని రూల్ లేదు. కొందరికి నచ్చిన కథ మరికొందరికి నచ్చదు. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని తెలుస్తుంది. చిరంజీవికి నచ్చని ఒక కథ �
‘అతి ఆలోచనలు, భయాలు మనుషుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే పాయింట్తో మారుతి ఈ సినిమాను తెరకెక్కించారు. మన ఇంట్లో, తెలిసిన వారి జీవితాల్లో జరిగిన కథలా అనిపిస్తుంది’ అని చెప్పింది మెహర�
మెహరిన్ కౌర్ నాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్ కథానాయకుడు. మారుతి దర్శకత్వంలో వి.సెల్యూలాయిడ్ సంస్థతో కలిసి ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఎక్కేసిందే’
మారుతీ మాత్రం కేవలం 30 రోజుల్లోనే ఒక సినిమా తీసేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో అంతా షాకవుతున్నారు. ఎందుకంటే రెండు నెలల్లోనే కథ రాసుకోవడం.. సెట్స్ పైకి తీసుకెళ్లడం.. పోస్ట్ ప్రొడక్షన్ చేసి
టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో యువ హీరో సంతోష్ శోభన్ చేస్తున్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రానికి మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే వార్తలు తెరపైకి రాగా…