అగ్ర హీరో చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తాజా సమాచారం మేరకు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతున్నదన�
‘50ఏండ్ల బాలకృష్ణగారి కెరీర్లో వందకు పైగా సినిమాలు చేస్తే.. వాటిలో గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి లిస్ట్లో ‘డాకు మహారాజ్' చేరుతుంది. చక్కని కథ, కథనాలతోపాటు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స
‘ఇందులో నా పేరు కావేరి. అభినయానికి ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఛాలెంజ్గా తీసుకొని చేశాను. దర్శకుడు బాబీ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు.
‘డాకు మహారాజ్' రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నా. బాలయ్యగారి అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నిర్మాత నాగవంశీ కల. అందుకు తగ్గట్టే సినిమా తీశాం.
బాలకృష్ణ ‘డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాలోని బాలయ్య పెర్ఫార్మెన్స్ గురించి దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఆసక్తికరంగా మాట్లాడారు. ‘నాకెరీర్లో
Bobby Deol | సినీ ఇండస్ట్రీ అంటే బయటకు కనిపించే రంగుల ప్రపంచం.. నటీనటులు సిల్వర్స్క్రీన్పై ఎంత కలర్ఫుల్గా కనిపించినా.. ఆఫ్ స్క్రీన్లో పడే కష్టాలు ఎప్పుడో కానీ అంతగా ప్రేక్షకులకు తెలియవు. నటనకు ఆస్కారమున్న
సుహాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకుడు. ప్రవీణ్రెడ్డి నిర్మాత. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు.
హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా ‘ఎన్టీకే 109’. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న వి�
కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్బీకే 109’ చిత్రం ఈ దసరాకి విడుదల చేయడానికి నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సన్నాహాలు చేస్తున్నారు.
వరుస హిట్లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్కి బాలకృష్ణ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్