వరుస హిట్లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్కి బాలకృష్ణ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్
ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు కేన్సర్ హాస్పిటల్.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బాలకృష్ణ. మూడు బాధ్యతల్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నారనడానికి ఆయా రంగాల్లో ఆయన విజయాలే నిదర్శనం. ఏపీల
1986లో వరుసగా ఆరు బ్లాక్బాస్టర్లు ఇచ్చి సిక్స్ర్ కొట్టారు బాలకృష్ణ. ఇది ఇప్పటికీ చరగని రికార్డు. వరుసగా ఆరు హిట్లు చాలామంది హీరోలకున్నా.. ఒకే ఏడాదిలో ఆరు హిట్లు మాత్రం నేటి హీరోల్లో బాలయ్యకు మాత్రమే సొంత
బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్, ఎమోషన్ కామన్.. వీటికితోడుగా పొలిటికల్ సీన్స్.. సెటైర్స్ కూడా తోడైతే ఇక చెప్పేదేముంది!? జనాల్లో చర్చలు.. వార్తా ఛానళ్లలో డిబేట్లు. ఇక ఆ రచ్చ మామూలుగా ఉండదు.
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి అద్భుతమైన అప్డేట్ ఒకటి రీసెంట్గా వెలుగుచూసింది. ఈ సినిమా మల్టీస్టారర్గా రూపొందనుందనేది తాజా సమాచారం.
‘భగవంత్ కేసరి’తో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు. ఎన్బీకే 109గా రాబోతున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. �
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు 'వాల్తేరు వీరయ్య'తో తెచ్చుకున్నాడు దర్శకుడు బాబీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది.
‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో సంక్రాంతి సీజన్లో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఈ మూవీ హిట్టైన సందర్భంగా చిరు.. దర్శకుడు బాబీకి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడట.
చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాబీ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబ�
‘ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనకి ఏం కావాలనే దాని కంటే ప్రేక్షకులు మనం నుండి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను’
“వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ప్రతీ సీన్లో వినోదం ఉంటుంది. అలాగే అద్భుతమైన భావోద్వేగాలుంటాయి. ఈ పండక్కి రాబోతున్న కలర్ఫుల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు చిత్ర దర్శకుడు బాబీ కొల్లి.
హీరో చిరంజీవి తన 154వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు