తమిళ దర్శకుడు విఘ్నేష్శివన్, అగ్ర కథానాయిక నయనతార పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. విదేశాల్లో షికార్లు చేయడంతో పాటు అనేక వేద�
లక్కీ మీడియా సంస్థలో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘మేం వయసుకు వచ్చాం’ వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్లో శ్రీవిష్ణు హీరోగా �
‘కేజీఎఫ్' సిరీస్ చిత్రాల నిర్మాణంతో హోంబలే ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’ పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో హోంబలే
అంబులెన్స్ మాదిరిగానే ఫైరింజన్కూ దారివ్వాలని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. గురువారం సికింద్రాబాద్ అగ్ని మాపక కేంద్రంలో అగ్ని మాపక వారోత్సవాలను
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాప�
న్యూఢిల్లీ: రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు డైరెక్టర్గా ఉన్న అనిల్ అంబానీ రాజీనామా చేశారు. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండవద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంల�
తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సూపర్హీరో చిత్రం ‘హను-మాన్'. ప్రశాంత్ వర్మ దర్శకుడు.నిరంజన్ రెడ్డి నిర్మాత. గురువారం ఈ చిత్రం 100వ రోజు షూటింగ్ను
దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటారు యువ హీరో సువీక్షిత్. ప్రస్తుతం ‘దూరదర్శిని’ అనే చిత్రంలో నటిస్తున్న సువీక్షిత్కు సుకుమార్
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా శంకర�