హైదరాబాద్లో (Hyderabad) మరోసారి ఐటీ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. నగరంలోని రియల్ ఎస్టేట్ సంస్థలపై (Real estate companies) ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు దాడులు చేస్తున్నారు. దిల్సుఖ్నగర్లోని (Dilsukhnagar) గూగి ప్రాపర్టీస్�
Guru Purnima | రాష్ట్రవ్యాప్తంగా గురుపౌర్ణమి (Guru Purnima) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక
భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి కొవిడ్ టీకాలు వేయిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ : దక్షిణ షిర్డిగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. ఆలయ కమిటీ వారు స్వర్ణ పుష్పాలతో బాబా వారికి అర్చన చేసే కార్యక్రమానికి శ్రీకారం చు
ఎల్బీనగర్ : ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ది సురక్ష ఫౌండేషన్
ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి ఆధ్వర్యంలో చైతన్యపురిలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస�
మెట్రోస్టేషన్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం | నగరంలోని దిల్సుఖ్నగర్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మెట్రోస్టేషన్పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు
చాదర్ఘాట్ : రోడ్డు దాటుతున్న ఓ మహిళ (57) ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం… సలీంనగర్ ప్రాం�