ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్
హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని ఒక ప్రైవేట్ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఒక కాంగ్రెస్ నాయకుడి కుమారుడి వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆమె బంధువులు ఆరోపించారు.
టీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్ను మరింతగా విస్తరిస్తున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపా రు.
Dilsukhnagar | దిల్సుఖ్నగర్(Dilsukhnagar)లో యువకుడిపై హత్యాయత్నం(Attacked )స్థానికంగా కలకలం రేపింది. తోటి స్నేహితుడిని మద్యం సీసాల(Liquor bottle)తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
Farmer | దిల్సుఖ్నగర్ జోస్ అలుక్కాస్ షోరూంలో ఇండియన్ జువెలరీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం లక్కిడిప్ నిర్వహించగా విజేత రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కు చెందిన రైతు జంగారెడ్�
విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృషించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం... దిల్సుఖ్నగర్కు డిపోకు చెందిన బస్సు చౌటుప్పల్ నుంచి
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది.
నకిలీ యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వారి నుంచి రూ. 22.95 లక్షల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఉప్పల్
Dog Attack | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై ఓ కుక్క దాడి చేసేందుకు యత్నించగా, వారు లోపలికి పరుగెత్తారు. అయినప్పటికీ ఓ ఐదేండ్ల �
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారని ఆ విద్యాసంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారా�