Farmer | దిల్సుఖ్నగర్ జోస్ అలుక్కాస్ షోరూంలో ఇండియన్ జువెలరీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం లక్కిడిప్ నిర్వహించగా విజేత రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కు చెందిన రైతు జంగారెడ్డికి కిలో బంగారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ ఎండీ పాల్ అలుక్కా, జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ డైరెక్టర్ మోహన్లాల్ జైన్, రీజినల్ మేనేజర్ వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు.
– ఎల్బీనగర్