Ganesh Laddu | గణనాథుడి లడ్డూకి భలే క్రేజ్ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఈ లడ్డూ వేలం పాటలో కోట్లు, లక్షల రూపాయాల్లో పలుకుతుంది. కానీ మన హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో గణేషుడి లడ్డూ మాత్రం కేవలం డబు�
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, లక్డీకపూల్, మాసబ్ట్యాంక్, �
TGSRTC | టీజీఎస్ ఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపో నుండి ఆగస్టు 2వ తేదీన టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు దిల్సుఖ్నగర్ సిటీ డిపో మేనేజర్ సమత ఒక ప్రకటనలో తెలిపారు.
గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు (RTC Special Bus) నడుపుతున్నది. జూలై 9 న రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్ నుంచి బస్సు బయల్దేరుతుందని హైదరాబా
మలక్పేటలో (Malakpet) నేడూ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. చాదర్ఘాట్-దిల్సుక్నగర్ మార్గంలో ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. దీంతో రోడ్డుపైకి మురుగునీరు ముంచెత్తడంతో గత రెండు రోజులుగా వాహనదారుల�
హైదరాబాద్ ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ను అధికారులు మూసివేశారు. దీంతో హయత్నగర్, దిల్సుఖ్ నగర్ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో కింది కోర్టు ఐదుగురికి విధించిన ఉరి శిక్షను రద్దు చే యాలన్న అప్పీళ్లపై హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పనున్నది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్
Hyderabad | దిల్సుఖ్నగర్లోని పీఎన్టీ కాలనీలోని ఓ వినాయక మండపాన్ని పూర్తిగా పత్తితో అలంకరించారు. ఇక కాసేపట్లో వినాయకుడిని ప్రతిష్టించాలని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఆ మండపంలో షార్ట్ సర�
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 46ను రద్దు చేయాల ని నిరసిస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం రాత్రి భారీసంఖ్యలో జాతీయ రహదారిపైకి వచ్చి, దిల్సుఖ్నగర్ మెట్రో �
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సయ్య
రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు (Guru Purnima) ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజాకార్యక�
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగుల పోరాటం పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి దిల్సుఖ్నగర్ మెట్రో వరకు పో�
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్