Hyderabad | హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీ తాగుదామని బీటెక్ విద్యార్థినిని బయటకు తీసుకొచ్చిన క్లాస్మేట్.. తన రూమ్కి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో ఉండగానే ఆమెప�
Free Biryani : దిల్సుఖ్నగర్లో ఉచిత బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న 'జిస్మత్ జైల్ మండి' (Jismat Jail Mandi) నిర్వాహకులు సోమవారం ఫ్రీ బిర్యానీ ఆఫర్ పెట్టారు.
దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్య�
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు, ముఖ్యంగా మహిళలకు భద్రత ఎంత అధ్వానంగా ఉన్నదో సాక్షాత్తు ఓ మహిళా పోలీస్ ఆఫీసరే రుజువు చేశారు! హైదరాబాద్ మహానగర పరిధిలో తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగి�
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు బుధవారం మెరుపు ధర్నాకు దిగారు. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోస్�
Dilsukhnagar : ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని షోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి(32)ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమారస్వామి మృతికి నిరసనగా.. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ న
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్చేస్తూ నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదార�
దిల్సుఖ్నగర్లో ఉండే పరిచయస్తుడు ఒకరు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మేవారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ఆ స్థితి నుంచి ఎకరాల్లో భూములు కొనే స్థితికి చేరుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మిత్రులతో కలిసి అమ
జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్కు మద్దతుగా వేలాది మంది యువతీ�
Ganesh Laddu | గణనాథుడి లడ్డూకి భలే క్రేజ్ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఈ లడ్డూ వేలం పాటలో కోట్లు, లక్షల రూపాయాల్లో పలుకుతుంది. కానీ మన హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో గణేషుడి లడ్డూ మాత్రం కేవలం డబు�