Unemployees | భారతదేశంలో నోటిఫికేషన్ ఇయ్యొద్దని ఉద్యమం చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు తప్పుదారి పడుతున్నవ్. మేం 5 వేలు పోస్టులు కాదు.. 19 వేలు ఇవ్వుముంటున్నం. నువ్వేమో 5 వేలు ఇవ్వకూడదని మే�
Unemployees | చచ్చిపోతే నువ్వు సచ్చిపో .. నీకు ఎదిగొచ్చిన కొడుకుండి.. అతనికి ఉద్యోగం లేకపోతే ఆ బాధ నీకు తెలిసేది. నీకు కొడుకు లేడు కాబట్టి మాట్లాడుతున్నవ్. రేపు కనుక మా ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ కుర�
నిరుద్యోగుల నిరసన సెగకు ప్రభుత్వం బెంబెలెత్తుతోంది. సీఎం రేవంత్రెడ్డి పర్యటన బీఎన్రెడ్డినగర్లో ఉంటే దిల్సుఖ్నగర్లో నిరుద్యోగ జేఏసీ నేతలను ముందస్తు అరెస్టు చేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వె�
Unemployees | దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు పోరు బాట పట్టారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులపై దాడి
పోలీస్ నిరుద్యోగ అ భ్యర్థులు శుక్రవారం దిల్సుఖ్నగర్లో మెరు పు ధర్నాకు దిగారు. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ను ఐదువేల పోస్టులకు కాకుండా 20వేల పోస్టులకు ఇవ్వాలన్న డిమాండ్తో వారు దిల్సుఖ్నగర్లోని స
Hyderabad | హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీ తాగుదామని బీటెక్ విద్యార్థినిని బయటకు తీసుకొచ్చిన క్లాస్మేట్.. తన రూమ్కి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో ఉండగానే ఆమెప�
Free Biryani : దిల్సుఖ్నగర్లో ఉచిత బిర్యానీ కోసం జనం ఎగబడ్డారు. స్థానికంగా ఉన్న 'జిస్మత్ జైల్ మండి' (Jismat Jail Mandi) నిర్వాహకులు సోమవారం ఫ్రీ బిర్యానీ ఆఫర్ పెట్టారు.
దిల్సుఖ్నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వారు వలసవచ్చి ఇక్కడి హాస్టళ్లలో తాత్కాలిక షెల్డర్ పొందుతూ అసాంఘిక కార్య�
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు, ముఖ్యంగా మహిళలకు భద్రత ఎంత అధ్వానంగా ఉన్నదో సాక్షాత్తు ఓ మహిళా పోలీస్ ఆఫీసరే రుజువు చేశారు! హైదరాబాద్ మహానగర పరిధిలో తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగి�
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు బుధవారం మెరుపు ధర్నాకు దిగారు. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 వేల పోస్�
Dilsukhnagar : ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని షోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి(32)ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమారస్వామి మృతికి నిరసనగా.. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ న