‘లవ్ టుడే’ (Love Today) చిత్రాన్ని సేమ్ టైటిల్తో తెలుగులో విడుదల చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 15న లాంఛ్ కావాల్సి ఉండగా.. కృష్ణ మరణంతో ఈవెంట్ను వాయిదా వేసింది దిల్ రాజు టీ�
ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). తమిళంలో నవంబర్ 4న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మసూద’. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు
వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్న వారసుడు చిత్రం షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతుంది. కాగా హీరో విజయ్ స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిని ఎత్తుకున్న స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్త
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలి సిందే. ఈ సినిమాను పాన్ ఇం డియా స్థాయిలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు.
సినీ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్టు తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రకటించాయి.
తెలుగు సినీపరిశ్రమ (Telugu cinema)కు చెందిన సినీ కార్మికులు (film workers) సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సమ్మెతో దిగొచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) కార్మికుల వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా కొత్త షెడ్యూల్కు సన్నాహాలు చేసుకుంటున్నది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తామని ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటవ తేదీ నుంచి అన్ని షూటింగ్స్ ఆపేశారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Producers Guild) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ మొదలు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయనున్నట్టు నిర్మాత�
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇక్షు’. రుషిక దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఐదు భాషల్లో విడుదలకు సి�
గురువారం హైదరాబాద్లో సమావేశమైన తెలుగు నిర్మాతలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమాల్ని స్ట్రీమింగ్ చేసే విషయంలో ఏకాభిప్రాయానికొచ్చామన�
గత కొంత కాలంగా టాలీవుడ్లో షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుండి ఆగిపోయిన షూటింగ్లు ఇప్పటివరకు పునః ప్రారంభం కాలేదు. ఎప్పుడు షూటింగ్లు పునః ప్రారంభం అవుతాయో క్లారిటీ ఇంకా లేదు. కాగ�
ఈ సీజన్లో టాలీవుడ్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నది ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి రూపొందించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్�