సినీ కార్మికుల వేతనాలు పెంచుతున్నట్టు తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రకటించాయి.
తెలుగు సినీపరిశ్రమ (Telugu cinema)కు చెందిన సినీ కార్మికులు (film workers) సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే సమ్మెతో దిగొచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్ (Telugu Film Federation) కార్మికుల వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా కొత్త షెడ్యూల్కు సన్నాహాలు చేసుకుంటున్నది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తామని ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటవ తేదీ నుంచి అన్ని షూటింగ్స్ ఆపేశారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Producers Guild) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ మొదలు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయనున్నట్టు నిర్మాత�
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇక్షు’. రుషిక దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఐదు భాషల్లో విడుదలకు సి�
గురువారం హైదరాబాద్లో సమావేశమైన తెలుగు నిర్మాతలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమాల్ని స్ట్రీమింగ్ చేసే విషయంలో ఏకాభిప్రాయానికొచ్చామన�
గత కొంత కాలంగా టాలీవుడ్లో షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుండి ఆగిపోయిన షూటింగ్లు ఇప్పటివరకు పునః ప్రారంభం కాలేదు. ఎప్పుడు షూటింగ్లు పునః ప్రారంభం అవుతాయో క్లారిటీ ఇంకా లేదు. కాగ�
ఈ సీజన్లో టాలీవుడ్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నది ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి రూపొందించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్�
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ-2 (Karthikeya 2)..విడుదలై ఘన విజయం సాధించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వసూళ్లతో దూసుకుపోతుంది. ముఖ్యంగా విడుదల తేది విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని సినిమా యూనిట్ సభ్యులే ప�
హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాతలు సీ కల్యాణ్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్ ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్మాత �
వారిసు..ది బాస్ రిటర్న్స్ తెలుగులో వారసుడు టైటిల్తో తెరకెక్కుతోంది. వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ వైజాగ్లో నేడు ప్రారంభమైనట్టు ఓ అప్డేట్ వచ్చిన విషయ
తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్లోని నాలుగు సెక్టార్స్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఫిలింఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంల