సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్న
దేశీయ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా మారిన నేపథ్యంలో నగరానికి పలువురు బాలీవుడ్ తారల రాకపోకలు పెరిగాయి. తమ షూటింగ్ల నిమిత్తం తరుచూ వారు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా నాయిక కియారా అద్వానీ సిటీలో అడుగు�
తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ను ప్రారంభించామని చెప్పారు నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి.
Venu Yeldandi | దాదాపు ఇరవై ఏండ్లుగా నన్ను ప్రేక్షకులు తెరపై చూస్తున్నారు. రెండు వందల చిత్రాల్లో నటించాను. అయితే రావాల్సినంత గుర్తింపు రాలేదు. నటిస్తూనే కథలు రాసే పనిలో నిమగ్నమయ్యాను. అలా కొన్ని చిత్రాలకు పనిచేశా
నేహా ప్రధాన పాత్రలో నటించిన బాలల సినిమా ‘లిల్లీ’. వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి, రాజ్వీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె బాబు రెడ్డి, జి.సతీష్ కుమార్ నిర్మించారు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ఈ సినిమాకు శంకర్ ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నాడన్న చర్చ ఓ వైపు నడుస్తుంటే.. మరోవైపు ఇంతక�
సకుటుంబ కథా చిత్రం ‘బలగం’తో మరోసారి మంచి విజయాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటి�
Balagam movie | ‘తెలంగాణ సాకారం అయిన తర్వాత జొన్నలగడ్డ సిద్ధు, నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి వంటి హీరోలందరూ సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే మనందరి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి .
రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి తొలి పెద్ద సినిమా ‘బలగం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్ చెందిన ఎల్దండి వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తున�
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిలించాంబర్లో జరిగాయి. ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిల్లో మొత్తం 1134 మంది సభ్యులున్నారు.