‘రౌడీబాయ్స్' చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫిష్'. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్
విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మ
తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన ‘బలగం’ చిత్రం చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు.
‘రౌడీబాయ్స్' చిత్రంతో హీరోగా పరిచయమైన యువ కథానాయకుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫిష్'. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయ�
దర్శకుడు శంకర్ సినిమాలంటే భారీతనానికి, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఆయన రామ్చరణ్తో పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్' రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికా�
‘ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. కెరీర్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న తరుణంలో సాయిధరమ్తేజ్కు ప్రమాదం రూపంలో చిన్న బ్రేక్ వచ్చింది. ఆ దురదృష్ట ఘటన నుంచి కోలుకొని ఆయన చేసిన తొలి చిత్రం �
Shaakuntalam | సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత�
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మ�
రామ్చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్'. ఈ చిత్రాన్ని దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. పాన్ ఇండియా మూవీగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతా�
Balagam | చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది ‘బలగం’. విమర్శకుల ప్రశంసలతో పాటు ఇప్పుడు పలు పురస్కారాలను గెల్చుకుంటున్నది. తాజాగా అంతర్జాతీయ వేదికపై ఈ సినిమా సత్తా చాటింది.
సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్న
దేశీయ సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా మారిన నేపథ్యంలో నగరానికి పలువురు బాలీవుడ్ తారల రాకపోకలు పెరిగాయి. తమ షూటింగ్ల నిమిత్తం తరుచూ వారు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా నాయిక కియారా అద్వానీ సిటీలో అడుగు�
తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ను ప్రారంభించామని చెప్పారు నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి.
Venu Yeldandi | దాదాపు ఇరవై ఏండ్లుగా నన్ను ప్రేక్షకులు తెరపై చూస్తున్నారు. రెండు వందల చిత్రాల్లో నటించాను. అయితే రావాల్సినంత గుర్తింపు రాలేదు. నటిస్తూనే కథలు రాసే పనిలో నిమగ్నమయ్యాను. అలా కొన్ని చిత్రాలకు పనిచేశా
నేహా ప్రధాన పాత్రలో నటించిన బాలల సినిమా ‘లిల్లీ’. వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి, రాజ్వీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె బాబు రెడ్డి, జి.సతీష్ కుమార్ నిర్మించారు.