అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
Dil Raju | టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా శ్యాంసుందర్రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
‘మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్గారు సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు. ఆయన ఆశీర్వాదమే మనకు శ్రీరామరక్ష. సినిమా పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా ముందుంటాను’ అని తెలంగాణ రాష్ట్ర సి�
Vijay Devarakonda | లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ పడిన ఖుషితో మంచి ఓపెనింగ్స్నే సాధించాడు విజయ్ దేవరకొండ. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు కానీ.. ఫైనల్గా విజయ్కు కాస్త హోప్నిచ్చింది. ప్రస్తుతం విజయ్ చేతిలో మూ�
రివేంజ్ డ్రామా కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ జనాల్లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.
అగ్ర నిర్మాత దిల్రాజు కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మించనున్నార�
Sri Venkateswara Creations | రాజావారు రాణిగారు (RajaVaaru RaniGaaru) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు రవికిరణ్ కోలా (Ravikiran Kola). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా, రహస్య గోరక్ (Rahasya Ghorak) హీరోయిన్గా 2019లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని న
మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మరోమారు నిరూపించింది. ‘జవాన్' సినిమాను తట్టుకొని స్ట్రాంగ్ కలెక్షన్స్తో ఈ సినిమా దూసుకెళ్తున్నది’ అన్
రాజ్తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్ను అ�
యువ హీరో నిఖిల్ 20వ చిత్రం ‘స్వయంభు’ శుక్రవారం హైదరాబాద్లోప్రారంభమైంది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేయగా, అల్లు అరవింద్
Siddu Jonnalagadda | ‘డీజే టిల్లు’(DJ Tillu) చిత్రంలో హీరోగా తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాతో సిద్దూకు యూత్లో మాములు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్�
యశ్విన్, దినేష్తేజ్, అజయ్, బాలాదిత్య, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’. సతీష్ వేగేశ్న దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.