Bommarillu Re-Release | టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కెరీర్లో మర్చిపోలేని చిత్రాలలో బొమ్మరిల్లు ఒకటి. ఆయన సొంత బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై రూపొందిన ఈ చిత్రంలో సిద్దార్థ్, జెనీలియా జంటగా న
Dil Raju | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న గ్రాండ్గా విడుదల కాగా.. మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రత్యేకించి ఎస్జే
ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని, తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారని, వారికి సహాయం చేసేందుకు టాలీవుడ్ కల
ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ‘జనక అయితే గనక’ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ష�
సుహాస్, సంగీర్తన జంటగా దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్రెడ్డి బండ్ల దర్శకుడు. హర్షిత్రెడ్డి, హన్షిత నిర్మాతలు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా సోమవ�
Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు ఎస్జే సూర�
Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు ఎస్జే సూ�
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సినీ పెద్దలు కోపం తెప్పించారా? మంత్రికి, సినీ పెద్దలకు మధ్య దూరం పెరిగిందా? అం దరి లెక్కలు తేలుస్తానన్న మంత్రి అ న్నంత పనీ చేశారా ? అంటే ప్రస్తుత ప రిణామాల
Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంద�
ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనపరిచిన చిత్రానికి, సినీ కళాకారులకూ ఇకపై ‘గద్దర్' పేరిట అవార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ మొదలైంది.
‘ఓ మిడిల్క్లాస్ అబ్బాయి.. తనకొచ్చే జీతంలో హ్యాపీగా ఉంటాడు. పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు వద్దంటాడు. ఎందుకంటే.. పిల్లలు పుడితే ఎదురయ్యే ఖర్చులు చెప్పి అడిగినవాళ్ల నోళ్లు మూయిస్తాడు. ఈ కేరక్టరైజేషనే నన్ను క
Shivaji-Laya | శివాజీ, లయ జోడీ మరోసారి వెండితెరపై కనువిందు చేయనున్నది. ఇద్దరి కాంబినేషనల్లో టాటాబిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం, మిస్సమ్మ చిత్రాలు రాగా.. ప్రేక్షకులను ఆకట్టున్నాయి. దాదాపు 15 సంవత్సరాల తర్వా
వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకుడు. డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాతలు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.