యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు మరింత ఉత్సాహాన్నిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఆయా లావాదేవీలకున్న పరిమితుల్ని పెంచింది. ఈ నెల 15 నుంచి పర్సన్-టు-మ�
UPI Payments | డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతున్నది. యూపీఐ పేమెంట్స్లో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్లో ప్రతినెలా రూ.1800 కో
ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులకు కేరాఫ్గా ఉన్న బెంగళూరు నగరం క్రమక్రమంగా మళ్లీ నగదు లావాదేవీలకు మళ్లుతున్నది. నగరవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థా�
Digital payments | ఆగస్టు 1వ తేదీ (August 1st) నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీస్ల (Post offices) లో డిజిటల్ పేమెంట్స్ (Digital payments) ను స్వీకరించనున్నారు.
Post Office | దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలుపడనున్నది. ఆగస్టు నుంచి ఈ నూతన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉన్న పోస్టాఫీస్.. ఇందుకోసం ప్రత్యేక ఐటీ వ్
దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్వర్క్లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
Banking Fraud- RBI Report | గత రెండేండ్లలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు 300 శాతం పెరిగిపోయాయి. డిజిటల్ చెల్లింపుల్లో 700 శాతం వరకూ పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఈ ఏడాదిలోనే ఇంటర్ఆపరబుల్ సిస్టమ్ను ప్రవేశపెడతామని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు. సోమవారం ఒక సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యా�