Train Tickets : రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేవారికి గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ. ఇకపై రైలు టిక్కెట్లు డిస్కౌంట్కే లభించనున్నాయి. అయితే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
UPI Payments | భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వివర
సంపూర్ణ డిజిటల్ టోలింగ్ పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులను నిలిపివేయాలని కేంద్ర ప్రభు త్వం యోచిస్తున్న
రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి చూడటం కన్నా.. టికెట్ కౌంటర్ దగ్గర క్యూలైన్లో నిరీక్షించడమే సహనానికి పరీక్ష పెడుతుంది. దీనికి పరిష్కారంగా రైల్వే శాఖ కొత్త యాప్ తీసుకొచ్చింది. డిజిటల్ పేమెంట్లను ప్ర
దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఒక వైపు డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో ఏటీఎంల నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో వీటి సంఖ్యను బ్యాంకు లు తగ్గించుకుంటున్నాయి.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు మరింత ఉత్సాహాన్నిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఆయా లావాదేవీలకున్న పరిమితుల్ని పెంచింది. ఈ నెల 15 నుంచి పర్సన్-టు-మ�
UPI Payments | డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతున్నది. యూపీఐ పేమెంట్స్లో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్లో ప్రతినెలా రూ.1800 కో
ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులకు కేరాఫ్గా ఉన్న బెంగళూరు నగరం క్రమక్రమంగా మళ్లీ నగదు లావాదేవీలకు మళ్లుతున్నది. నగరవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థా�
Digital payments | ఆగస్టు 1వ తేదీ (August 1st) నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీస్ల (Post offices) లో డిజిటల్ పేమెంట్స్ (Digital payments) ను స్వీకరించనున్నారు.
Post Office | దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలుపడనున్నది. ఆగస్టు నుంచి ఈ నూతన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉన్న పోస్టాఫీస్.. ఇందుకోసం ప్రత్యేక ఐటీ వ్