UPI Payments | సోడాబండి దగ్గర యూపీఐ ఐడీ, పూలకొట్టులో స్కానర్, పాన్డబ్బాలోనూ డిజిటల్ పేమెంట్ మోడ్.. ఇలా నగదు లావాదేవీలన్నీ డిజిటల్ రూపాన్ని సంతరించుకున్నాయి. 2026 నాటికి ఇండియాలో డిజిటల్ చెల్లింపుల విలువ రూ.830 �
Digital Payments | ఆగస్టులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపుల సంఖ్య గతంతో పోల్చితే ఎన్నో రెట్లు పెరిగి వెయ్యి కోట్లను అధిగమించింది. దీనికి ప్రధానంగా పర్సన్-టు-మర్చంట్ (పీ2�
స్వరాష్ట్రంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపడుతూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది టీఎస్ ఆర్టీసీ. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లోనే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు చేపట్టా
నగదు రహిత (క్యాష్లెస్) లావాదేవీల ద్వారా టికెట్లు ఇచ్చే విధానాన్ని టీఎస్ఆర్టీసీ ఇక అన్నిరకాల బస్సుల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింటిలో ఐ-టిమ్స
ఇంటర్నెట్ సదుపాయం లేని, అంతంతమాత్రంగా ఉన్న చోట్లలో యూపీఐ-లైట్ వ్యాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆఫ్లైన్ లావాదేవీ గరిష్ఠ పరిమితిని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.500లక�
డిజిటల్ చెల్లింపులు-ఫిన్టెక్ వేదిక ఫోన్పే.. సోమవారం తమ యాప్ ద్వారా ఆదాయ పన్ను (ఐటీ) చెల్లించేలా ఓ ఫీచర్ను ప్రారంభించింది. ఐటీ పోర్టల్లోకి లాగిన కాకుండానే వ్యక్తులు, వ్యాపారులు.. ఫోన్పే ద్వారా క్రె�
దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీ ఆఫీసుల్లో ఇక నుంచి యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Lost Mobile | ఒకప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడేందుకు మాత్రమే ఫోన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అన్నింటికీ మొబైల్స్నే. ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలకు కూడా ఫోన్లనే వాడుతున్నారు. రకరకాల యూపీఐ పేమెంట్ యాప్స్ ఇన�
ఇప్పటికే పలు ప్రత్యేకతలు సాధించిన హైదరాబాద్.. వివిధ రవాణా సదుపాయాలకు, డెలివరీలకు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సైతం టాప్లో నిలిచింది. అధిక శాతం మంది క్యాష్లెస్ మొబిలిటీ, డెలివరీ సర్వీసుల కోసం మూడు అం�
Digital Transactions | గతంతో పోలిస్తే 2022లో అన్ని రూపాల్లో డిజిటల్ పేమెంట్స్ రికార్డు నమోదు చేశాయి. గతేడాది రూ.149.5 లక్షల కోట్ల విలువైన 87.92 బిలియన్ల లావాదేవీలు రికార్డయ్యాయి.
UPI-Transactions | జనవరి యూపీఐ లావాదేవీల్లో మరో రికార్డు నమోదైంది. డిసెంబర్లో రూ.12.8 లక్షల కోట్ల లావాదేవీలు జరిగితే, గత నెలలో రూ.13 కోట్లకు చేరువయ్యాయి.
PAN card | ఇక నుంచి అన్ని డిజిటల్ వ్యవస్థల్లో ఉమ్మడిగా గుర్తింపు కార్డుగా పాన్ కార్డు వాడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతున్నా.. అప్పుడో ఇప్పుడో యూపీఐ లావాదేవీల్లో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకరికి బదులు మరొకరికి నగదు పంపిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం.