Jangaon | పంట నమోదు పకడ్బందీ చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ క్రాప్ సర్వేను ప్రవేశ పెట్టింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి యొక్క AEO CLUSTER నందు ఒక రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప�
తమకు అండగా ఉండాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి రాష్ట్ర మహిళా అగ్రికల్చర్ ఆఫీసర్లు వినతి పత్రం అందచేశారు. డిజిటల్ క్రాప్ సర్వేలోని సమస్యల గురించి కమిషన్ దృష్టికి తెచ్చార
అనేక షరతులు, నిబంధనల తరువాత వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు (ఏఈవోలు) ఎట్టకేలకు డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్)కు అంగీకరించారు. ఏఈవోల సంఘం బాధ్యులు, అడ్హక్ కమిటీ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్ట�
ప్రస్తుతానికి ఉన్న పనులతో సతమతమవుతున్న వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే అంటూ ఒత్తిడి చేయడమో.. మరే కారణమోగానీ జిల్లావ్యాప్తంగా మూకుమ్మడి సెలవుల కోసం అర్జీలు సమర్పించారు.
AEOs | సస్పెండ్ చేసిన 163 మంది ఏఈవోలను(AEOs) తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ఏఈవోలకు ప్రభుత్వం సూచింది.
డిజిటల్ క్రాప్ సర్వే చేయని వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై వ్యవసాయ శాఖ కక్షసాధింపు చర్యలకు దిగింది. తమ మాట వినడంలేదనే కోపంతో రైతుబీమాలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణం చూపుతూ తాత్కాలికంగా విధుల �
క్షేత్రస్థాయిలో నిత్యం కర్షకులకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)ను నియమిస్తే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పనులతోపాటు బోలెడంత భారాన్ని మోపుతోంది ప్రస�
Niranjan Reddy | డిజిటల్ క్రాప్ సర్వే(Digital Crop Survey) పేరుతో ఏఈఓలను( AEOs) వేధించడం తగవు. సర్వేకు ఒప్పుకోలేదని 150 మంది ఏఈఓలను సస్పెండ్(Suspension) చేయడం దారుణమని మాజీ వ్యవసాయా శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ (Niranjan Reddy) ఒక ప్రకటనలో ఖండించా�
డిజిటల్ క్రాప్ సర్వేపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏఈవోలు డిమాండ్ చేశారు. 2,100 మంది ఏఈవోలు నియమితులై ఏడేండ్లు పూర్తయిన నేపథ్యలో ఆదివారం శామీర్పేట్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
‘డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిందే.లేకుంటే మీ ఉద్యోగాలు పోతాయి. సర్వే ఎందుకు చేయరు? మీరు ఏమనుకుంటున్నారు. మీరు కచ్చితంగా క్రాప్ సర్వే చేయాల్సిందే.ఎవరెవరు చేయడం లేదో మీ మీడేటాను సేకరిస్తున్నాం’..అంటూ ఔ�
డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు ఏఈవోలు అంగీకరించారు. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ మంగళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో చర్చలు జరపగా... ఏఈవోల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్�
రైతులు పండిస్తున్న పంటల సాగును డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టి న డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) తమ వల్ల కాదని ఏఈవోలు చేతులెత్తేశారు. సిబ్బంది కొరత, తీవ్రమైన పని ఒత్తిడి వంటి కారణాలతో వ
రైతులు పండిస్తున్న పంటల సాగు ను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) పట్ల వ్యవసాయ విస్తరణాధికారులు విముఖత చూపుతున్నారు. సిబ్బంది కొరత, పనిఒత్తిడి వంటి కారణాలతో సర్వ�